Asaduddin Owaisi : RSS చీఫ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఎదురుదాడి… ముస్లింల జనాభా తగ్గుతోంది…!!
జనాభా నియంత్రణపై RSSచీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎదురుదాడికి దిగారు.
- By hashtagu Published Date - 07:58 PM, Sun - 9 October 22
జనాభా నియంత్రణపై RSSచీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎదురుదాడికి దిగారు. ముస్లింల జనాభా తగ్గుతోందన్నారు. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు 90 లక్షల మంది హిందూ బాలికలు భ్రూణహత్యలకు గురయ్యారన్నారు. మోహన్ భగవత్ ముస్లిం జనాభా గురించి మాట్లాడుతారు..కానీ భ్రూణహత్యలపై ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు.
ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. అసదుద్దీన్ ఓవైసీ స్టేట్ మెంట్ మ్యాన్ గా మారారని వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ అన్నారు. తక్కువ జనాభా సమాజానికి మేలు చేస్తుంది. జనాభా ఎంత పెరిగితే అన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది ఓవైసీ గ్రహించాలన్నారు.
Related News
Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
Asaduddin Owaisi: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. We’re now on WhatsApp. Click to Join. సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒ