Cyberabad: ఇయర్ ఎండ్ పార్టీలు చేసుకుంటున్నారా.. పోలీస్ పర్మిషన్ మస్ట్!
- By Balu J Published Date - 12:18 PM, Thu - 7 December 23
Cyberabad: న్యూయర్ వస్తుందంటే చాలు సెలబ్రిటీలతో పాటు చాలామంది గ్రాండ్ గా నిర్వహించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో 2024లో డిసెంబరు 31న వేడుకలు నిర్వహించేందుకు నగరానికి చెందిన చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. పార్టీల నిర్వాహకులందరూ ముందుగానే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని , సైబరాబాద్ పోలీసులు పిలుపునిచ్చారు. ఈవెంట్లు నిర్వహించే వారు www.cyberabadpolice.gov.in నుంచి ‘పర్మిషన్ అప్లికేషన్’ ఫారమ్ను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 20లోగా పూర్తి చేసి సమర్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: Mulugu: ములుగులో దారుణం.. బురదలో చిక్కుకున్న అంబులెన్స్, శిశివును కోల్పోయిన గర్భిణీ
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.