Tirumala : శ్రీవారిని దర్శించుకున్న కాజల్ దంపతులు
- By Hashtag U Published Date - 02:03 PM, Mon - 26 September 22
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో భర్త గౌతమ్ , తల్లి వినయ్ అగర్వాల్తో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయవేద పండితులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
Tags
Related News
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.