HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Aap To Support Yashwant Sinha In Presidential Poll

AAP : రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు ఆప్ మ‌ద్ద‌తు – ఎంపీ సంజ‌య్ సింగ్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆప్ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తుందని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం పార్టీ రాజకీయ సలహా కమిటీ (పీఏసీ) సమావేశం అనంతరం తెలిపారు

  • Author : Prasad Date : 16-07-2022 - 2:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AAP
AAP

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆప్ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తుందని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం పార్టీ రాజకీయ సలహా కమిటీ (పీఏసీ) సమావేశం అనంతరం తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎంపిక చేసిన అభ్యర్థి ద్రౌపది ముర్ముతో దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి సిన్హా పోటీలో ఉన్నారు తాము ద్రౌపది ముర్మును గౌరవిస్తామని.. అయితే ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆప్‌ మద్దతు ఇస్తుందని సంజ‌య్‌ సింగ్ అన్నారు. ఈ సమావేశానికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, పంజాబ్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మెల్యే అతిషి, ఇతర పీఏసీ సభ్యులు హాజరయ్యారు. ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కలిగి ఉన్న ఏకైక బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీ ఆప్ మాత్రమే. ఇందులో ఢిల్లీ నుంచి ముగ్గురు సహా రెండు రాష్ట్రాల నుంచి 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అలాగే పంజాబ్‌లో 92, ఢిల్లీలో 62, గోవాలో ఇద్దరు సహా మొత్తం 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aam aadmi party
  • AAP
  • bjp
  • comgress
  • yashwant sinha

Related News

Karimnagar Mayor As Kolagani Srinivas

కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Karimnagar Mayor  పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ ప

    Latest News

    • Golisoda : అక్కడ ఆ తాత గోలీ సోడా కు మాములు డిమాండ్ లేదు..అంత స్పెషల్ ఏంటో చూడండి!!

    • Tomatoes For Free : టమాటా ధర రివర్స్..మొన్న కేజీ రూ.100 , నేడు ఫ్రీ గా ఇచ్చే పరిస్థితి !!

    • Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

    • Adulterated Milk : మీరు తాగే పాలు ఒరిజినల్ అనుకుంటున్నారా..? అస్సలు కాదు !!

    • తెలంగాణలోని గిగ్‌ వర్కర్లకు గుడ్‌న్యూస్..

    Trending News

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

      • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

      • మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

      • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd