98 Mobiles Missing: ఒక్కరోజే 98 మొబైల్స్ చోరీ
హైదరాబాద్లో ఒక్కరోజే 98 మొబైల్స్ మిస్ అయ్యాయి. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.
- By Balu J Published Date - 11:28 AM, Mon - 12 September 22
హైదరాబాద్లో ఒక్కరోజే 98 మొబైల్స్ మిస్ అయ్యాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో మొబైల్స్ మిస్ అయ్యాయి. ఎందుకంటే ఊరేగింపు సమయంలో వివిధ వ్యక్తుల మొబైల్లు వారి చేతుల నుంచి పడిపోయాయి. భారీ రద్దీ కారణంగా వారు తమ ఫోన్లను వెనక్కి తీసుకోలేకపోయారు. అయితే వీటిలో భక్తుల తమ మొబైళ్లను మిస్ చేసుకుంటే, మరికొన్నింటిని దొంగలు దొంగిలించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందాయి. అయితే ఈ 98 మొబైళ్లను భక్తులు మిస్ చేసుకున్నారా.. దొంగలు దొంగిలించారా? అనేది తేలాల్సి ఉంది.
Related News
Hyderabad: అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడు, కేసును ఛేదించిన పోలీసులు
Hyderabad: హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో గురువారం అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడి కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు కుమారుడు ఇషాన్ తో కలిసి సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి హెల్త్ చెకప్ కి వచ్చారు. స్కానింగ్ కోసం వెళ్తూ పక్కనే ఉన్న మహిళకు ఫోన్ తో పాటు బాబును చూడమని అప్పగించారు. తిరిగి వచ్చే సరికి చిన్నారితో కలిసి మహిళ అదృశ్యం అవడంతో వెంటనే పోలీస�