HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Major Boat Tragedy In Kerala At Least 18 People Dead As Recreational Boat With 40 Passengers Capsizes In Malappuram

Boat Tragedy Kerala : టూరిస్ట్ బోటు బోల్తా.. 21 మంది మృతి

కేరళలో విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని తూవల్ తీరం టూరిస్ట్ స్పాట్ వద్ద పురపుజా నదిలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో టూరిస్ట్ బోట్ బోల్తా (Boat Tragedy Kerala) పడింది.

  • By Pasha Published Date - 11:35 PM, Sun - 7 May 23
  • daily-hunt
Boat Tragedy Kerala
Kerala Boat

కేరళలో విషాదం చోటుచేసుకుంది. మలప్పురం జిల్లాలోని తూవల్ తీరం టూరిస్ట్ స్పాట్ వద్ద పురపుజా నదిలో ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో టూరిస్ట్ బోట్ బోల్తా (Boat Tragedy Kerala) పడింది. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ వివరాలను రాష్ట్ర మంత్రి వి అబ్దురహిమాన్ ధృవీకరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయానికి బోటు (Boat Tragedy Kerala) నుంచి దాదాపు 10 మందిని రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ALSO READ : Jelly Fish: అద్భుతమైన వీడియో.. బోటు చుట్టూ చుక్కల్లా జెల్లీ ఫిష్‌లు!

బోటులో 40 మందికిపైగా ప్రయాణించారని గుర్తించామని .. ఈ లెక్కన మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. బోటు కెపాసిటీకి మించిన సంఖ్యలో ప్రయాణికులతో జర్నీ చేయడం వల్లే బ్యాలెన్స్ తప్పి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. బోటులో తగినన్ని ఎమర్జెన్సీ రెస్క్యూ పరికరాలు కూడా లేవన్నారు. సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో ఉండగా .. బోటు బ్యాలెన్స్ కోల్పోయి ఒకవైపుకు ఒరిగిపోయి నదిలో మునిగిందని వివరించారు. బోటులోని ప్రయాణికులంతా మలప్పురం జిల్లాలోని పరప్పనంగడి, తానూర్ ప్రాంతాలకు చెందిన వారని చెప్పారు. నిబంధనల ప్రకారం రోజూ సాయంత్రం 5 గంటల తర్వాత బోట్లు నడపడానికి వీల్లేదని.. ఈ నిబంధనను పట్టించుకోకుండా జర్నీ చేయడం అంటే రిస్క్ తీసుకోవడమే అవుతుందని పోలీసులు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 21 people dead
  • 40 Passengers
  • Capsizes
  • kerala
  • Major Boat Tragedy
  • Malappuram
  • Recreational Boat

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd