PM KISAN SCHEME:అన్నదాతలకు శుభవార్త చెప్పిన మోదీ…మరో రెండు రోజుల్లో ఖాతాల్లోకి రూ. 2వేలు జమ..!!
అన్నదాతలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 12వ విడత డబ్బులు ఎప్పుడు జమ కానున్నాయో వెల్లడించింది.
- By hashtagu Published Date - 07:56 PM, Sat - 15 October 22
అన్నదాతలకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద 12వ విడత డబ్బులు ఎప్పుడు జమ కానున్నాయో వెల్లడించింది. దీంతో రైతన్నల నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. దీపావళి కంటే ముందే రైతుల ఖాతాలో రూ. 2వేలను జమ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రైతుల అకౌంట్లోకి 11 విడతల డబ్బు జమ చేసింది. ఇప్పుడు 12వ విడత డబ్బులను అందించేందుకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 17న 12వ విడత డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ కానున్నాయి. అర్హత కలిగిన రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ఈ నగదు జమ అవుతుంది. ఈ 12వ విడత డబ్బులను అక్టోబర్ 17న ఉదయం 11గంటలకు పీఎం కిసాన్ స్కీం కింద ప్రధాని మోదీ విడుదల చేయనున్నట్లు సీఎస్సీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
PM KISAN INSTALMENTS RELEASE – by Shri Narendra Modi, Hon'ble Prime Minister…
MOBILIZATION OF FARMERs THROUGH #CSC FOR LIVE WEBCAST…
Date: 17th Oct, 2022
Time: 11:00 AMWebcast link: https://t.co/GfXzqoClAP
VLEs must share photos here: https://t.co/ML0Ra2hR6F #PMKisan pic.twitter.com/f4sMmQXeof
— CSCeGov (@CSCegov_) October 14, 2022
Related News
Kishan Reddy : ప్రధానిగా దేశానికి ఎవరు కావాలి?..మోడీనా?..రాహుల్ గాంధీనా..?: కీషన్ రెడ్డి ప్రశ్న
Kishan Reddy: లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) సందర్భంగా రాజకీయ పార్టీలో ప్రచారం(campaign)లో దూసుకుపోతున్నారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడీ(Prime Minister Modi)ఈనెల 10వ తేదీన హైదరాబాద్కు రానున్నట్లు కేంద్రమంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్(Hyderabad) ఎల్బీ స్టేడియం(LB Stadium)లో సాయంత్రం 4 గంటలకు మోడీ సభ ఉంటుందన్నారు. దేశం కోసం బీజేపీ రావాలి..మోడీ రావాలి నరేంద్ర మోడీ దేశం కోసం ప్ర�