PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్.. “పీఎం-కిసాన్” సాయం రూ.3000 పెంపు ?
PM KISAN - 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్!! ‘పీఎం-కిసాన్’ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.3000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
- By Pasha Published Date - 11:39 AM, Tue - 22 August 23
PM KISAN – 3000 Hike : రైతులకు గుడ్ న్యూస్!! ‘పీఎం-కిసాన్’ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.3000 పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ‘పీఎం-కిసాన్’ పథకం కింద ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేలు చొప్పున కేంద్ర సర్కారు అన్నదాతలకు అందిస్తోంది.ఈ 6వేల రూపాయలను రూ.2 వేలు చొప్పున ఏడాదిలో మూడు విడతల్లో రైతుల అకౌంట్స్ లో జమ చేస్తున్నారు.
Also read : Rajinikanth : సీఎం యోగీ కాళ్లు మొక్కడం ఫై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
ఇది మరో రూ.3000 పెరిగితే ‘పీఎం-కిసాన్’ ద్వారా అందే పెట్టుబడి సాయం మొత్తం రూ.9వేలకు (PM KISAN – 3000 Hike) చేరుతుంది. ‘పీఎం-కిసాన్’ సాయం పెంపునకు సంబంధించిన ప్రపోజల్ ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉందని “ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్” లో కథనం వచ్చింది. ‘పీఎం-కిసాన్’ పథకం 2018 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది.
Related News
PM Kisan Samman Nidhi: 17వ విడుత పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ అకౌంట్లోకి రాలేదా..? అయితే కారణమిదే..?
PM Kisan Samman Nidhi: మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు కోట్ల విలువైన కానుకగా అందించారు. మళ్లీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన కింద 17వ విడతను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని ప్రకటించారు. దీని తర్వాత జూన్ 18న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 17వ విడత సొమ్ము […]