HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Tourist Footfall Decreases At Taj

Taj -Ayodhya : తాజ్ మహల్ కళ తప్పుతుంది..రామాలయానికి వెలుగు పెరుగుతుంది

Taj -Ayodhya : గతంలో దేశీయ, విదేశీ పర్యాటకులందరూ అత్యధికంగా తాజ్ మహల్‌ను సందర్శించేందుకు ఆగ్రాకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆయోధ్య రామాలయం (Ayodhya Ram Temple ) అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

  • By Sudheer Published Date - 07:23 PM, Fri - 20 December 24
  • daily-hunt
Taj Ayodhya
Taj Ayodhya

ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్‌(Taj Mahal)కి పర్యాటకుల రద్దీ తగ్గుతోందని(Tourist traffic is decreasing) ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ (Uttar Pradesh Tourism Department) వెల్లడించింది. గతంలో దేశీయ, విదేశీ పర్యాటకులందరూ అత్యధికంగా తాజ్ మహల్‌ను సందర్శించేందుకు ఆగ్రాకు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆయోధ్య రామాలయం (Ayodhya Ram Temple) అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.

2024 జనవరి నుండి సెప్టెంబర్ వరకు అయోధ్య రామాలయానికి 13.55 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని, ఈ సంఖ్య తాజ్ మహల్ సందర్శకుల సంఖ్యను దాటినట్లు పేర్కొన్నారు. తాజ్ మహల్‌ను 12.51 కోట్ల మంది మాత్రమే సందర్శించారని తెలిపారు. రామాలయ నిర్మాణం పూర్తవడంతో, ఆ స్థలానికి ప్రజల ఆకర్షణ మరింతగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రామాలయానికి వెళ్లే పర్యాటకులు ఆధ్యాత్మిక చింతనతో పాటు, ధార్మిక విశ్వాసాల కారణంగా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. తాజ్ మహల్‌ ఒక చారిత్రక కట్టడం కావడం వల్ల దాని పర్యాటక ప్రయోజనం నెమ్మదిగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత మధ్య ఆధ్యాత్మిక పర్యటనలపై ఆసక్తి పెరుగుతున్నది. ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు కూడా రామాలయాన్ని సందర్శించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ప్రమాణాలు, పర్యాటక ప్రచారాల కారణంగా రామాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నారు.

ఇక తాజ్ మహల్ పర్యాటక రంగంలో తన ప్రత్యేకతను నిలుపుకోవడానికి కొత్త విధానాలు ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. యూపీ పర్యాటక శాఖ తాజ్ మహల్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహించడం ద్వారా సందర్శకులను ఆకర్షించేందుకు ప్రయత్నించవచ్చు. మరో రాబోయే రోజుల్లో ఇంకా ఎంతవరకు సందర్శకులు తగ్గుతారో అని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Vidudala 2 Review & Rating : విడుదల 2 : రివ్యూ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayodhya Ram Temple
  • Taj Mahal
  • Tourist traffic is decreasing
  • Uttar Pradesh Tourism Department

Related News

    Latest News

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd