India
-
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం.
Date : 18-06-2024 - 11:30 IST -
Rahul Gandhi : చిన్న స్పర్ధ వచ్చినా సర్కార్ ఢమాల్.. టచ్లోనే ఎన్డీయే నేతలు : రాహుల్గాంధీ
ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 18-06-2024 - 5:19 IST -
Lok Sabha Speaker: స్పీకర్ పదవిపై రగడ..టీడీపీ కీ రోల్. కూటమిలో విభేదాలు
ఒకవైపు లోక్సభ స్పీకర్ ఎన్నికపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా, స్పీకర్ పదవి తమకే ఉంటుందని ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు మిత్రపక్షాలతో ఏకాభిప్రాయానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని.
Date : 18-06-2024 - 3:07 IST -
NEET – Supreme Court : చిన్న నిర్లక్ష్యమున్నా సరిదిద్దాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
Date : 18-06-2024 - 2:24 IST -
Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్ను దాటేసిన భారత్
గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.
Date : 18-06-2024 - 9:01 IST -
Siddharth Mallya: ఈవారంలోనే మాల్యా కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?
బ్యాంకులకు సున్నంపెట్టి వ్యాపారవేత్త విజయ మాల్యా దేశం విడిచి పరారయ్యాడు.
Date : 18-06-2024 - 8:34 IST -
YS Sharmila : ఏఐసీసీ అగ్రనేతలతో వైస్ షర్మిల భేటీ
రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పునః వైభవం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు
Date : 17-06-2024 - 11:02 IST -
Wayanad Bypoll : అన్న స్థానంలో చెల్లి..
ఇప్పుడు మొదటిసారి ఎన్నికల బరిలో నిలువబోతుంది. వయనాడ్ ఉపఎన్నికలో ఎంపీగా పోటీ చేయనున్నారు
Date : 17-06-2024 - 8:35 IST -
Kanchenjunga Express Crash: కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
Date : 17-06-2024 - 1:45 IST -
Glass Bridge : ఇది చైనాలో కాదు.. మన ఇండియాలోదే..!
బీహార్కు చెందిన లిట్టి చోఖా రుచి దేశంలోని ప్రతి మూలకు చేరుకుంది , నేడు ఇది ప్రజల అత్యంత ఇష్టమైన వీధి ఆహారాలలో ఒకటిగా మారింది. ప్రస్తుతం బీహార్ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం.
Date : 17-06-2024 - 1:17 IST -
5 Dead In Train Collision: ఘోర రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..!
5 Dead In Train Collision: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఆదివారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం కోల్కతా నుంచి వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది (5 Dead In Train Collision) మృతి చెందారు. 25-30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందజేస్తూ ఉత్తర రైల్వే అధికారి మాట్లాడుతూ.. సోమవారం ఉదయం న్యూ జల్పాయ్గురి సమీపంలో సీల్దాహ్ వెళ్లే క
Date : 17-06-2024 - 11:10 IST -
Train Collides: మరో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి..!
Train Collides: బీహార్ నుంచి ఓ విషాద వార్త వచ్చింది. సీమాంచల్లో రైలు ప్రమాదం (Train Collides) జరిగింది. సీల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రంగా పాణి- నిజబరీ మధ్య ప్రమాదానికి గురైంది. రైలులోని పలు కోచ్లు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. మాల్దా నుండి సీల్దాకు వెళ్తున్న 1
Date : 17-06-2024 - 10:16 IST -
Rain Warning: 15 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరిక జారీ.. ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..!
Rain Warning: వాతావరణ శాఖ 15 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరిక (Rain Warning) జారీ చేసింది. వీటిలో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో ఈరోజు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ త
Date : 17-06-2024 - 9:32 IST -
J&K: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీయనున్న ట్రైన్
జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చీనాబ్ రైలు వంతెనపై త్వరలో రైళ్లు పరుగులు తీయనున్నాయి. చీనాబ్ నదికి దాదాపు 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన.
Date : 16-06-2024 - 10:15 IST -
EVM Hacking: ఈవీఎం రిగ్గింగ్ పై ఎన్నికల సంఘం కీలక సమాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన షిండే వర్గం ఎంపీ రవీంద్ర వైకర్ బంధువుపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో దేశంలో ఈవీఎంలపై మరోసారి దుమారం చెలరేగింది. ఈవీఎంల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ముఖాముఖి తలపడ్డాయి.
Date : 16-06-2024 - 6:24 IST -
Unlock EVM : ఫోన్తో ఈవీఎం అన్లాక్ చేసిన ఎంపీ బావమరిది.. కేసు నమోదు
వాయవ్య ముంబై లోక్సభ స్థానంలో వచ్చిన ఎన్నికల ఫలితాలపై దుమారం రేగుతోంది.
Date : 16-06-2024 - 3:30 IST -
Amit Shah: దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం
దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న హోం మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.
Date : 16-06-2024 - 3:12 IST -
Rahul Gandhi : ఈవీఎంలు బ్లాక్బాక్స్లుగా మారాయ్.. తనిఖీ చేయనివ్వరా ?:రాహుల్గాంధీ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 16-06-2024 - 2:21 IST -
Largest Underground Station : భారీ భూగర్భ రైల్వే స్టేషన్.. ఒకే ట్రాక్పై మెట్రో, నమో భారత్ ట్రైన్స్
భూమి నుంచి దాదాపు 22 మీటర్ల లోతులో ఒక భూగర్భ రైల్వే స్టేషన్ రెడీ అవుతోంది.
Date : 16-06-2024 - 1:48 IST -
Stock Market : స్టాక్ మార్కెట్లు ఆల్టైం రికార్డ్ క్రియేట్ చేస్తాయంటున్న గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారతీయ స్టాక్ మార్కెట్లు జోరుగా ఎగబాకుతున్నాయి. గత వారంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. అయితే.. టాప్ రేటింగ్ ఏజెన్సీల ప్రకారం,
Date : 16-06-2024 - 1:23 IST