India
-
RG Kar Case : న్యాయం కోసం 312 గంటలుగా.. 14వ రోజుకు చేరుకున్న డాక్లర్ల నిరాహార దీక్ష
RG Kar Case : ఇతర రాష్ట్రాల్లోని తమ సహోద్యోగులతో చర్చలు జరుపుతున్నామని తెలిపిన వైద్యాధికారులు, ఈ అంశంపై మంగళవారం దేశ వ్యాప్తంగా వైద్యుల సమ్మె కూడా జరిగే అవకాశం ఉందని తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు సీనియర్ వైద్యులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అక్టోబర్ 21 వరకు గడువు ఇస్తున్నట్లు జూనియర్ వైద్యాధికారులు తెలిపారు.
Date : 19-10-2024 - 9:56 IST -
India : లెబనాన్కు భారత్ ఆపన్నహస్తం..
India : కార్డియోవాస్కులర్ డ్రగ్స్, ఎన్ఎస్ఏఐడీ(NSAID)లు (నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్), యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు, యాంటీబయాటిక్స్, మత్తుమందులతో సహా వివిధ రకాల ఔషధ ఉత్పత్తులను ఈ సరుకులో చేర్చారు.
Date : 18-10-2024 - 6:36 IST -
Satyendra Jain : మనీ లాండరింగ్ కేసు..సత్యేంద్ర జైన్కు బెయిల్
Satyendra Jain : సత్యేంద్ర జైన్కు కోర్టు బెయిలు మంజూరు చేస్తూ, సాక్ష్యులను కలవడం కానీ, విచారణను ప్రభావితం చేయడం కానీ, దేశం విడిచిపెట్టి వెళ్లడం కానీ చేయరాదని షరతులు విధించింది.
Date : 18-10-2024 - 5:49 IST -
Pawan Khera : మహా ప్రభుత్వం 10 వేల కోట్ల స్కాంకు పాల్పడింది
Pawan Khera : కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల విరాళాలకు బదులుగా కంపెనీలను ఎంపిక చేయడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని, ఫలితంగా పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
Date : 18-10-2024 - 5:39 IST -
Tamil Nadu : “హిందీ” వివాదం.. ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ
Tamil Nadu : హిందీ ప్రాథమిక భాష కానీ రాష్ట్రాల్లో హిందీని ప్రోత్సహించడంపై స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వలేదని, హిందీ-ఇంగ్లీష్ కేవలం అధికారిక ప్రయోజనాల కోసమే ఉపయోగించబడుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Date : 18-10-2024 - 4:46 IST -
Supreme Court : ఇక పై సుప్రీంకోర్టులో అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు..
Supreme Court : యూట్యూబ్ ఛానెల్ కు బదులుగా కోర్టుకు చెందిన సొంత అప్లికేషన్ పై ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు తెలిసింది.
Date : 18-10-2024 - 4:24 IST -
Somy Ali: మాట్లాడాలంటూ గ్యాంగ్ స్టర్ కి మెసేజ్ పంపిన సల్మాన్ మాజీ ప్రేయసి!
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను బెదిరించడం మరియు ఇటీవల సల్మాన్ సన్నిహితుడు, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ఈ గ్యాంగ్ గురించి మరింత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, సోమీ అలీ ఇన్స్టాగ్రామ్ వేదికగా లారెన్స్ బిష్ణోయ్ను ప్రస్తావిస్తూ చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది, మరియు ఇది సోషల్ మీడియాలో తె
Date : 18-10-2024 - 3:12 IST -
PM Modi : మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ
PM Modi : ఈసదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోడీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈనెల 22 నుంచి 23 వరకు మోడీ రష్యాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
Date : 18-10-2024 - 2:55 IST -
MUDA Scam : ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు
MUDA Scam : ఈ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారించనున్నారు. అలాగే పలు దస్త్రాలను స్వాధీనం చేసుకొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
Date : 18-10-2024 - 2:38 IST -
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్ర ఎన్నికల సమరం.. నేడు బీజేపీ మొదటి జాబితా..?
బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో 110 మంది అభ్యర్థుల పేర్లు ఆమోదించబడ్డాయి. ఈ క్రమంలో 50 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Date : 18-10-2024 - 2:25 IST -
Weather Report: వాతావరణశాఖ అంచనాలు తారుమారు.. మాయమైన ‘రెడ్ అలర్ట్’
చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15న ‘ఆరెంజ్’ అలర్ట్ ఇచ్చినా, అదేరోజు ఉదయం అది ‘రెడ్ అలర్ట్’గా మారింది. 16న కూడా ‘రెడ్ అలర్ట్’ ప్రకటించబడినా, నగరంలో చాలాచోట్ల వర్షాలు లేకపోవడం ప్రజలను గందరగోళానికి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వాయుగుండం బలహీనపడి, తీవ్ర అల్పపీడనంగా మారి చెన్నైకు ఉత్తరంగా తీరం దాటింది. ఆ తర
Date : 18-10-2024 - 2:17 IST -
Supreme Court : బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది.
Date : 18-10-2024 - 1:44 IST -
Urine Mixed Food: పిండిలో మూత్రం కలిపి చపాతీల తయారీ..ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన
చపాతీలు తయారుచేసే పిండిలో మూత్రం కలిపి ముద్ద తయారుచేసిన ఒక పనిమనిషి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల రీనా గత 8 సంవత్సరాలుగా స్థానిక రెసిడెన్షియల్ సొసైటీలోని ఒక వ్యాపారవేత్త ఇంటిలో పనిమనిషిగా పనిచేస్తోంది, అయితే ఈ సమయంలో ఆమె చేస్తున్న పాడుపనిని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది. రి
Date : 18-10-2024 - 1:17 IST -
Jammu Kashmir : జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం
Jammu Kashmir : శ్రీనగర్లోని సచివాయంలో ఆ మీటింగ్ జరిగింది. తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించారు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ విషయంపై ప్రధాని మోడీతో చర్చించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ వెళ్లనున్నారు.
Date : 18-10-2024 - 1:17 IST -
CM Chandrababu : అనేక మంది ప్రధానులు వచ్చినా…ప్రపంచంలో భారత దేశాన్ని బ్రాండ్ చేసింది మోడీనే: సీఎం చంద్రబాబు
CM Chandrababu : ధృడమైన నిర్ణయాలు, సుపరిపాలన, గుడ్ పాలిటిక్స్, ప్రత్యేక ఆకర్షణ, కమ్యునికేషన్ ఆయనను సక్సెస్ గా మారుస్తున్నాయని సిఎం అన్నారు. అనేక మంది ప్రధానులు వచ్చినా....ప్రపంచంలో భారత దేశాన్ని ఇంతగా బ్రాండ్ చేసింది మోడీనే అంటూ ప్రశంసించారు..
Date : 18-10-2024 - 12:48 IST -
Two Wheeler Market : ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్గా చైనాను అధిగమించిన భారత్
Two Wheeler Market : కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2024 ప్రథమార్థంలో 4 శాతం (సంవత్సరానికి) పెరిగాయి. భారతదేశం, యూరప్, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, , మధ్యప్రాచ్యం , ఆఫ్రికాలో వృద్ధి కనిపించినప్పటికీ, చైనా , ఆగ్నేయాసియా (SEA) క్షీణతను చవిచూసింది. ఈ ఏడాది ప్రథమార్థంలో భారత ద్విచక్ర వాహన మార్కెట్ 22 శాతం వృద్ధిని సాధించిందని సీనియర్ విశ్లేషకుడు స
Date : 18-10-2024 - 11:41 IST -
Stock Market : బలహీనమైన ప్రపంచ సంకేతాలు.. మళ్ల నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
Stock Market : సెన్సెక్స్ 254.43 పాయింట్లు (0.31 శాతం) పడిపోయిన తర్వాత 80,752.18 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 74.55 పాయింట్లు (0.3 శాతం) పడిపోయిన తర్వాత 24,675.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మార్కెట్ ట్రెండ్ ప్రతికూలంగానే ఉంది. ఎన్ఎస్ఈలో 283 స్టాక్లు గ్రీన్లో ట్రేడవుతుండగా, 1,941 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Date : 18-10-2024 - 11:27 IST -
Narendra Modi : సొంత నియోజకవర్గానికి ప్రధాని మోదీ దీపావళి కానుకలు…!
Narendra Modi : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 20న తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. సుమారు ఆరు గంటలపాటు కాశీలోనే బస చేయనున్నారు.
Date : 18-10-2024 - 11:12 IST -
Jitendra Singh : గ్లోబల్ బయో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మారే అవకాశం భారత్కు ఉంది
Jitendra Singh : తిరువనంతపురంలోని CSIR-NIIST క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, శాస్త్రేతర సమాజానికి కూడా ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకురావాలని ఇన్స్టిట్యూట్కు పిలుపునిచ్చారు. "భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత గ్లోబల్ బయో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది" అని మంత్రి ఈ సమావేశంలో చెప్పారు.
Date : 18-10-2024 - 10:42 IST -
Assam : పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్
Assam : ఈరోజు ఉదయం అగర్తల నుంచి బయలుదేరిన ముంబయి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3:55 గంటలకు అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే ప్రతినిధి తెలిపారు. రైలులోని పవర్ కార్, ఇంజన్ సహా 8 కోచ్లు పట్టాలు తప్పాయి.
Date : 17-10-2024 - 8:15 IST