India Bloc : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే..?
- By Sudheer Published Date - 07:47 PM, Tue - 19 December 23
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఇండియా కూటమి (India Bloc) ప్రధాని అభ్యర్థి (PM Candidate)గా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండీఎంకే చీఫ్ వైకో మద్దతు తెలిపారు. మంగళవారం ఢిల్లీ అశోక హోటల్ లో ఇండియా కూటమి నాల్గో సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాల గురించి చర్చలు జరిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎండీఎంకే చీఫ్ వైకో మద్దతు తెలిపారు. అయితే, మల్లిఖార్జున ఖర్గే మాత్రం సున్నితంగా ఈ ప్రతిపాదనను నిరాకరించారు. ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేద్దామని.. ఆ తర్వాత ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు.
Read Also : CM Revanth Delhi : ఉమ్మడి ఆస్తుల విభజనపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Related News
INDIA Alliance: జూన్ 4న బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు
త్వరలో భారత కూటమి అధికారంలోకి వస్తుందని, బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని కూటమి భావిస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో కలిసి లక్నోలో సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు