Owaisi : ఎఫ్ ఐఆర్ నేరాన్ని స్పష్టం చేయలేదు: అసరుద్దీన్
ప్రవక్తపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన అంశంపై ఢిల్లీ పోలీసులు పక్షపాతంగా కేసులు నమోదు చేశారని ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
- By CS Rao Published Date - 08:00 PM, Thu - 9 June 22
ప్రవక్తపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన అంశంపై ఢిల్లీ పోలీసులు పక్షపాతంగా కేసులు నమోదు చేశారని ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అధికార పార్టీ మద్ధతుదారులను శాంతపరిచేందుకు బీజేపీని వ్యతిరేకించే వాళ్లపై కేసులు పెట్టారని ట్వీట్లు చేశారు.
1. I’ve received an excerpt of the FIR. This is the first FIR I’ve seen that’s not specifying what the crime is. Imagine an FIR about a murder where cops don’t mention the weapon or that the victim bled to death. I don’t know which specific remarks of mine have attracted the FIR pic.twitter.com/0RJW1z71aN
— Asaduddin Owaisi (@asadowaisi) June 9, 2022
బీజేపీ బహిష్కరణకు గురైన నేత నవీన్ జిందాల్, జర్నలిస్టు సబా నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనాలతో పాటు ఉద్రేకపూరిత వ్యాఖ్యలకు ఒవైసీపై కేసు నమోదైంది. సస్పెండ్ చేయబడిన బిజెపి నాయకురాలు నుపుర్ శర్మ ప్రవక్త పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వివాదం నెలకొన్న క్రమంలో కేసులు పెట్టారు. యతి, నూపుర్ శర్మ, నవీన్ జిందాల్లపై కేసులు పెట్టే ధైర్యం ఢిల్లీ పోలీసులకు లేదని ఓవైసీ ఆరోపించారు.
In fact Yati has violated his bail conditions repeatedly by inciting genocide against Muslims & insulting Islam
3. Delhi Police were probably trying to think of a way of registering an FIR against these people without offending Hindutvadi fanboys/girls
— Asaduddin Owaisi (@asadowaisi) June 9, 2022
“ఢిల్లీ పోలీసులు రెండు వైపులా బాధపడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఒక వైపు బహిరంగంగా ప్రవక్తను అవమాన పరిచిన వాళ్లపై చర్యలు తీసుకోలేక, రెండు వైపులా ద్వేషపూరిత ప్రసంగం ఉన్నట్లుగా కనిపించేలా కేసులు పెట్టారని విమర్శించారు. పార్టీ అధికార ప్రతినిధుల పోస్ట్లు, వ్యాఖ్యలను సామాజిక లేదా రాజకీయ హోదా లేకుండా సోషల్ మీడియాలో యాదృచ్ఛిక పోస్ట్లతో సమానం చేస్తున్నారని AIMIM ఎంపీ అన్నారు.
`నాపై ఎఫ్ఐఆర్ విషయానికొస్తే, మేము మా లాయర్లను సంప్రదిస్తాము. అవసరమైనప్పుడు దాన్ని సంప్రదిస్తాము. ఈ వ్యూహాలకు మేము భయపడము. ద్వేషపూరిత ప్రసంగాలను విమర్శించడం మరియు విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం సమానం కాదు” అని ఒవైసీ అన్నారు.
Related News
Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
Asaduddin Owaisi: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. We’re now on WhatsApp. Click to Join. సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒ