DefExpo2022 : నేడు ఆసియాలోనే అతిపెద్ద రక్షణ ప్రదర్శన ప్రారంభం..!!
నేడు గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022 ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ పో నాలుగు రోజులపాటు జరగనుంది.
- By hashtagu Published Date - 05:35 AM, Tue - 18 October 22
నేడు గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022 ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ పో నాలుగు రోజులపాటు జరగనుంది. ఈ ఎక్స్ పోలో ఈ సారి థీమ్ 3డి, డీఆర్డీఓ, డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఎకోస్పియర్, వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలు, రక్షణ పరికరాలు సాంకేతికతను ప్రదర్శించనున్నారు. ఈఎక్స్ పో ఆసియాలోనే అతిపెద్దది. ఈవెంట్ 12వ ఎడిషన్ థీమ్ పాత్ టు ప్రైడ్. ఇది ఇండియా @75, ఆత్మనిర్భర్ భారత్ తో అనుసంధానం చేయబడింది.
Pictures from Defence Expo Rehearsals (dtd 15/10/2022).
1) DRDO Tarini
2) IAF Glider
3) Coast Guard ALH Dhruv Mk3
4) Marcos Rehearsing (Seaking) pic.twitter.com/pdg0lRD5d1— घातक 🇮🇳 (@ghatakoperator) October 16, 2022
ఈ ఎక్స్ పో ఉద్దేశ్యం ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్. ఈ ఈవెంట్ లో స్వదేశంలో రూపొందించడిన నేల,నౌకాదశం, ఎరో, అంతర్గత భద్రతావ్యవస్థలు, సాంకేతికతల గురించి ప్రదర్శిస్తుంది. డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్, సోనార్, మిస్సైల్, ఎయిర్ కాఫ్ట్ వంటి విభాగాల్లో పనిచేసే డీఆర్డీఓ నేతృత్వంలోని అనేక భారతీయ పరిశ్రమలు ఈ ఎక్సో పోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
FIRST LOOK at Larsen & Tourbo (L&T) Future Infantry Fighting Vehicle (FICV). To be formally unveiled in Defence Expo 2022. pic.twitter.com/m72r766L9i
— Rashtriya Astra Forum 🇮🇳 (@RAFIndia_) October 13, 2022
ఈ డిఫెన్స్ ఎక్స్ పో 2022 సందర్బంగా మహాత్మామందిర్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్,హెలిప్యాడ్ ఎగ్జిబిషన్, సబర్మతి రివర్ ఫ్రంట్ తోపాటు మూడు ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 12 పరిశ్రమలకు చెందిన 15latot , 10 సాంకేతికతలను అందిస్తారు. ఈ ఎగ్జిబిషన్ కు 53 ఆఫ్రికన్ దేశాలను ఇండియా ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ ఆహ్వానించింది. దాదాపు 40దేశాల భాగస్వామ్యంతో హిందూ మహాసముద్ర ప్రాంతం ప్లస్ సదస్సును కూడా నిర్వహించనున్నారు.
Related News
Hyd : ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు..
Uppal Stadium: నేడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్(Sunrisers), గుజరాత్(Gujarat) మ్యాచ్(match) జరుగనుంది. దీంతో స్టేడియం వద్ద భారీ భద్రత(Heavy security)ను పోలీసులు ఏర్పాటు చేశారు. 2800 పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టారు. We’re now on WhatsApp. Click to Join. సెల్ ఫోన్స్ తప్పా ఎలాంటి వస్తువులని అనుమతించబోమని చెప్పారు. ఛార్జర్స్, మ్యాచ్ బాక్స్, పవర్ బ్యాంక్స్, ల్యాప్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ�