HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >55 People Arrested By Udaipur Police In Paper Leak Case

Rajasthan : టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ పేప‌ర్ లీక్ కేసులో 55 మంది అరెస్ట్‌

సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో ప్రధాన సూత్రధారి సహా 55 మందిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్

  • Author : Prasad Date : 26-12-2022 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో ప్రధాన సూత్రధారి సహా 55 మందిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పరీక్షకు ముందు అభ్యర్థులకు కొన్ని లక్షల రూపాయలు తీసుకుని ..వారికి ప్రశ్నలను అందించినట్లు ఉదయ్‌పూర్ ఎస్పీ వికాస్ శర్మకు సమాచారం అందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్షకు ముందు అభ్యర్థులను బస్సులో ఎక్కించుకునేందుకు ముఠా ప్రమేయం ఉందని… అభ్యర్థులను ఉదయ్‌పూర్‌లో దించే ముందు వారికి ప్రశ్నలు అందించాలని..సమాధానాలతో వారికి సహాయం చేయాలని వారు ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు పక్కా ప్లాన్‌ వేసి చీటింగ్‌ రాకెట్‌ నడుపుతున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) శనివారం ఉదయం పేపర్ లీక్ కావడంతో జనరల్ నాలెడ్జ్ 2022 సెకండ్ గ్రేడ్ టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.

RPSC 2వ-గ్రేడ్ పేపర్ 2022 ప్రారంభానికి ముందు సోషల్ మీడియాలో ప్రసారం చేయబడింది. దీనితో పరీక్షను రద్దు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • paper leak case
  • rajasthan
  • udaipur

Related News

Rajasthan A Fire Broke Ou

Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

సుమారు రూ. 80,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ పెట్రో కెమికల్ ప్లాంట్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. సరిగ్గా దేశాధినేత రాకకు కొన్ని గంటల ముందే మంటలు చెలరేగడం అధికారులను

  • First Night Shock

    First Night Shock: శోభనం కావాలంటే రూ.90 లక్షలు ఇవ్వు.. పెళ్లి కూతురు షాకింగ్ కండీషన్..

Latest News

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd