HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Why You Should Never Eat Food When You Are Angry Or Anxious

Eating Habits: భోజనం చేస్తున్నవారిపై కోపడకూడదా..?

భోజనం చేస్తూ పక్కవారితో మాట్లాడొద్దని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్న పిల్లలను కానీ పెద్దవారిని మందలించకూడదని...అమ్మమ్మ, తాతయ్య వంటి వాళ్లు ఆ సమయంలో తిట్టకూడదని అడ్డుపడుతుంటారు.

  • Author : hashtagu Date : 02-06-2022 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Food
Food

భోజనం చేస్తూ పక్కవారితో మాట్లాడొద్దని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్న పిల్లలను కానీ పెద్దవారిని మందలించకూడదని…అమ్మమ్మ, తాతయ్య వంటి వాళ్లు ఆ సమయంలో తిట్టకూడదని అడ్డుపడుతుంటారు. ఇలా భోజనం చేసేవారిపై కోపడకూడదని…ఆవేశపడకూడదు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి.

భోజనం అనేది పవిత్రమై ప్రదేశంలో కూర్చోని తినాలి. ప్రశాంతంగా తిన్నప్పుడే అది వంటబడుతుంది. అందుకే హడావిడిగా కాకుండా…మాట్లాడకుండా భోజనం చేయాలని పెద్దలు చెబుతుంటారు. నిజానికి ఆనందానికి…ఆకలికి మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. మనసు సంతోషంగా ఉంటే…ఆకలి అవుతుంది. అదే బాధగా..చిరాకుగా ఉంటే ఆకలి కాదు.

పిల్లలైనా..యువకులైనా..పెద్దలైనా…తెలిసో తెలియకో…ఏదైనా పొరపాటు చేస్తే…వాళ్లుభోజనం చేసే సమయంలో తల్లిదండ్రులు మందలిస్తుంటారు. ఆ మాటలను భరిస్తూనే…బాధపడుతూనే వాళ్లు భోజనం చేస్తుంటారు. ఇలా ఆవేదనని అణచుకుంటూ చేసిన భోజనం వంటబట్టదు. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా కొనితెస్తుందని అంటారు. ఇక భోజనం చేస్తూనే పిల్లలు ఎదురు జవాబు చెప్పేందుకు ప్రయత్నిస్తే పొలమారి ప్రాణాపాయం సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇంకొంతమంది ఆవేశాన్ని అణచుకోలేక అన్నం ప్లేటును విసిరికొడుతుంటారు. జీవితంలో ఎవరైతే…దేనినైతే నిర్లక్ష్యం చేస్తారో..కోపంతో విసిరికొడతారో…అది వాళ్లకు దూరమవుతుందనేది ఎంతో మంది విషయంలో నిరూపితమైంది. ఇక పిల్లలు కోపంతో భోజనం చేయకుండా వెళ్లిపోతే…ఏ తల్లిదండ్రులు కూడా కంచాల ముందు కూర్చోరు. ఫలితంగా వండుకున్న పదార్థాలన్నీ కూడా వేస్ట్ అవుతుంటాయి.

పర్వదినానా కాకుండా…కొందరు కోపంతో కటిక ఉవాసం చేయడం కూడా దోషమేనని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్నవారిపై ఆవేశపడటం వల్ల శాస్త్ర సంబంధమైన దోషాలతోపాటు..అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. అందుకే భోజన సమయంలో సాధ్యమైనంత వరకు కోపతాపాలకు పోకుండా…ఉండటం అన్నివిధాలా మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dont eat while angry
  • eating habits
  • food
  • health problems

Related News

    Latest News

    • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

    • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

    • హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..

    • ఈ 5 రాశులవారికి అదృష్టం తలుపు తట్టినట్లే!

    • త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం అంటూ క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

    Trending News

      • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

      • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

      • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd