HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Kitchen Items And Appliances May Silently Be Harming Your Health

Kitchen: కిచెన్ లోని ఈ వస్తువులు ప్రాణాలకు ప్రమాదమట.. అవేంటంటే?

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్ తప్పకుండా ఉంటుంది. కిచెన్ లో వంటకు కావాల్సిన ఎన్నో రకాల వస్తువులను

  • Author : Anshu Date : 26-11-2022 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kitchen
Kitchen

మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్ తప్పకుండా ఉంటుంది. కిచెన్ లో వంటకు కావాల్సిన ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మనకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా కిచెన్ లో పెడుతూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కిచెన్ లో ఉండే కొన్ని వస్తువులు ప్రాణాలకే ప్రమాదం. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే. మరి ఎటువంటి వస్తువులు మన ప్రాణాలకు హాని కలిగిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదటిది రిఫ్రిజిరేటర్.. ప్రస్తుత రోజుల్లో ఈ రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు ఉండవేమో. పల్లెటూరి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఈ ఫ్రిడ్జ్ ని ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. అయితే సాధారణంగా మనం వండిన మాంసాహారాలు కాయగూరలు అలాగే ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. ఈ ఫ్రిడ్జ్ హానికరమైన, ప్రమాదకరమైన క్లోరో ఫ్లోరో కార్బన్స్ వంటి వాయువులను విడుదల చేస్తుంది.

ఈ వాయువులు ఓజోన్ పొర క్షీణతకు,భూతాపానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వంటి వాటికి గురికావడం వల్ల తలనొప్పి, వణుకు,మూర్ఛ రావడం లాంటి సమస్యలు వస్తాయి. కొన్ని కొన్ని సార్లు సిఎఫ్ సి సమస్యలు గుండెపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి చాలా వరకు ఫ్రిడ్జ్ వాడకాన్ని తగ్గించడం ఎంతో మేలు. అలాగే మైక్రోవేర్ ని కూడా చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మైక్రోవేవ్ లో భోజనాన్ని వండుకోవడంతోపాటు కొన్ని రకాల పదార్థాలను వేడి చేసుకోడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మైక్రోవేవ్ ఓవెన్‌ లు ఆహారాన్ని వేడి చేయడానికి,వండడానికి విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉపయోగిస్తాయి. తరంగాలు తప్పించుకోని విధంగా ఉపకరణం తయారు చేయబడింది, అయితే ఈ రేడియేషన్‌ లకు గురైనప్పుడు అది తీవ్రమైన కాలిన గాయాలకు కారణం అవుతుంది. అలాగె చాలా మంది కిచెన్ లో అల్యూమినియం పాత్రలను వినియోగిస్తూ ఉంటారు. అల్యూమినియం పాత్రలలో వంట తొందరగా అవుతుందని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

కానీ అల్యూమినియం పాత్రలు ఆరోగ్యానికి హాని కలిగించే సీసం, కాడ్మియం వంటి రసాయనాల వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పాత్రలు, రేకుల నుండి రసాయనాల వల్ల క్యాన్సర్ లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది వంట గదిలో ఆహారాలు మరింత రుచిగా రావడం కోసం వంటల్లో ఎంఎస్జి ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆహారాలలో ఈ మూడు గ్రాముల కంటే ఎక్కువ ఎం ఎస్ జి ని ఉపయోగించడం వల్ల రక్త పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అది గుండెపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది నూనె లేకుండా ఉడికించడం కోసం ఎయిర్ ప్రైస్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇవి ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బంగాళదుంప వంటి పిండి పదార్థాలను గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండడం వల్ల యాక్రిలామైడ్ వంటి ఏర్పడి అది క్యాన్సర్ కు దారి తీయవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • harming
  • health tips
  • Kitchen
  • kitchen items

Related News

Sleeping At Night

భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

భోజనం చేసిన వెంటనే పడుకుని నిద్రలేచిన తర్వాత కడుపు చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీర మెటబాలిజం (జీవక్రియ) నెమ్మదించి ఆహారం అలాగే ఉండిపోతుంది.

    Latest News

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

    • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

    • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

    Trending News

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

      • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

      • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

      • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

      • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd