HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >It Is Dangerous To Heat And Eat Leftover Food At Night In The Morning

Food: రాత్రి మిగిలిన ఆహారాన్ని వేడి చేసి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

అప్పట్లో తినడానికి తిండి సరిగా లేకపోవడంతో రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేవారు. రాత్రిపూట మిగిలిపోయిన

  • By Anshu Published Date - 07:15 AM, Wed - 22 March 23
  • daily-hunt
Food
Food

అప్పట్లో తినడానికి తిండి సరిగా లేకపోవడంతో రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేవారు. రాత్రిపూట మిగిలిపోయిన అన్నం పొద్దున్నే పెరుగులోకి కలుపుకొని వెళ్లేవారు. అయితే ఇప్పుడు కూడా చాలామంది ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. కానీ చాలామంది రాత్రిపూట మిగిలిన భోజనాన్ని ఉదయాన్నే వేడి చేసి తింటున్నారు. పారవేయడం ఇష్టం లేక రాత్రి మిగిలిన అన్నంతో ఏదైనా ఫ్రైడ్ రైస్ జీరా రైస్ పులిహోర వంటివి కలిపి తింటూ ఉంటారు. అలా రాత్రి మిగిలిన అన్నాన్ని మళ్లీ ఉదయం వేడి చేస్తున్నం వల్ల సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు..

రాత్రి మిగిలిన అన్నం ఉదయాన్నే వేడి చేసుకుని తినడం వల్ల పొట్టలో ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని తక్కువ మంటపై వేడి చేస్తే పరువాలేదు. అది ఆహారంలోని బాక్టీరియాను చంపడమే కాకుండా ఫుడ్‌లోని పోషక విలువలు నశించిపోకుండా చూస్తుంది. ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేస్తే అందులోని పోషకాలు కూడా నశించిపోతాయి. దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. కాబట్టి ఆహారాన్ని నిలువ చేసే ముందు కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వడం మంచిది. ముందుగా ఆహారాన్ని చల్లబరచాలి. సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకున్న ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయాలి.

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని మళ్లీ వేడి చేయాలనుకుంటే కనీసం 65 డిగ్రీల అంతర్గత ఉష్ణోగ్రతకు చేరుకునేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేస్తే హానికారక బ్యాక్టీరియా మరణిస్తుంది. ఆహారాన్ని కనీసం 2 నిమిషాల పాటు ఈ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. మిగిలిపోయిన వాటిని ఒక్కసారి మాత్రమే వేడి చేయాలి. పదే పదే వేడి చేస్తుంటే ఫుడ్ పాయిజనింగ్ చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేగాక వంటకం రుచి, అందులోని పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. ఆహారాన్ని మళ్లీ వేడి చేశాక వేడి పోకుండా పాత్రలపై మూత ఉంచాలి. మాంసం వంటకాలు మళ్ళీ వేడి చేస్తే గ్రిల్ థర్మామీటర్‌తో వాటి ఉష్ణోగ్రతను కొలచుకుంటే చాలా మంచిది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • heat
  • morning
  • night food

Related News

    Latest News

    • Delhi Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో భారీ పేలుడు!

    • Nara Lokesh : కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం

    • UIDAI : కొత్త ఆధార్ యాప్ ను తీసుకొచ్చిన UIDAI ..ఇక అన్ని మీ ఫోన్లోనే !!

    • Hero HF Deluxe : బడ్జెట్ ధరలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ..ఫీచర్లు మాములుగా లేవు

    • Telangana Youth : తెలంగాణ యువతకు గొప్ప శుభవార్త

    Trending News

      • Akash Choudhary: విధ్వంసం.. 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ!

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd