HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Tips For Diabetese Patients

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు చేపలు, పెరుగు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యం

  • Author : Anshu Date : 19-01-2024 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 19 Jan 2024 02 39 Pm 1844
Mixcollage 19 Jan 2024 02 39 Pm 1844

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాగా రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో చేపలు,పెరుగు కూడా ఒకటి.

చాలామంది షుగర్ వ్యాధి గ్రస్తులకు పెరుగు తినడం అలాగే చేపలను తినడం అంటే ఇష్టం అయినప్పటికీ షుగర్ కారణంగా వారికి కాస్త దూరంగా ఉంటారు. మరి నిజంగానే షుగర్ వ్యాధిగ్రస్తులు చేపలు పెరుగు తినకూడదా? తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి కలగలిసి ఉన్న పెరుగు హెల్తీ ఫుడ్స్ లో ఒకటిగా పేరొందింది. కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు పెరుగు మంచి ఆహారమేనట. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించే సామర్థ్యం పెరుగు సొంతం.

పెరుగులో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి కనుక ఎముకలు, దంతాలు ధృడంగా ఉండటానికి పెరుగు మేలు చేస్తుంది. ప్రోబయోటిక్ పెరుగు మీ శరీరంలో మంటను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ ప్రోబయోటిక్ కర్డ్ మరింత మంచిది. డయాబెటీస్ వల్ల కంటిచూపు కూడా మందగిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి వారినికి కనీసం రెండుసార్లు చేపలు తింటే ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు.

వారానికి రెండుసార్లు చేపలు తింటే 500 మిల్లీ గ్రాముల ఒమేగా 3 శరీరానికి అందుతుందట.మధుమేహ వ్యాధిగ్రస్తులు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే వారంలో కేవలం రెండు సార్లు అయిన చేపలను తినటానికి ప్రయత్నించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • curd
  • Diabetes
  • Diabetes Patients
  • fish
  • health tips

Related News

Sleeping At Night

భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

భోజనం చేసిన వెంటనే పడుకుని నిద్రలేచిన తర్వాత కడుపు చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో శరీర మెటబాలిజం (జీవక్రియ) నెమ్మదించి ఆహారం అలాగే ఉండిపోతుంది.

  • Benefits of bitter gourd juice..it is a panacea for these 2 diseases..!

    కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!

  • What should diabetic patients eat? Do you know what not to eat?

    డ‌యాబెటిస్ పేషెంట్స్ ఏమి తినాలి?..ఏమి తినకూడదో తెలుసా?

  • What happens if you consume too much sugar?

    చక్కెర మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుంది?

Latest News

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd