Guava Leaves Tea: డయాబెటిస్ సమస్యకు జామ ఆకు టీతో చెక్ పెట్టండిలా?
ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో దాదాపు 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో
- By Nakshatra Published Date - 08:30 PM, Tue - 27 June 23
ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో దాదాపు 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కాగా రోజురోజుకీ డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే డయాబెటిస్ వచ్చిన వారు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ తో పాటు హోమ్ రెమిడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి జామ ఆకు టీ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
మరి జామాకు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జామ అనేది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే సహజ ఔషధం. జామ ఆకులు దీనికి మంచి మందు. జామ ఆకులను ప్రత్యేక పద్ధతిలో ఉపయోగించడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. జామ ఆకు డయాబెటిస్ నివారణకు జామ ఆకులను ఉపయోగిస్తారు. జామ ఆకు టీ తయారు చేయడం ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. కాబట్టి ఆ టీని రోజూ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. జామఆకు తో టీ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం కొన్ని ఆకులను ఉపయోగించాలి.
ఒక గ్లాసులో 4-5 ఆకులను వేసి కనీసం అరగంట పాటు ఉడికించాలి. తర్వాత మీరు టీని మరిగించి సాధారణ పద్ధతిలో త్రాగడానికి ఈ నీటిని ఉపయోగించవచ్చు. రుచి కోసం చక్కరకు బదులుగా తేనె జోడించవచ్చు. తీపి అవసరం అయితే, తేనెను తక్కువగా కలుపుకోవచ్చు. జామ ఆకు టీని ట్రై చేస్తే ఎలాంటి తీవ్రమైన మధుమేహాన్ని అయినా అదుపులో ఉంచుతుంది. దాల్చిన చెక్క జామ ఆకు టీ తాగడం వల్ల మధుమేహాన్ని నయం చేయడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొవ్వును కరిగించడంలో మధుమేహాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
Related News
Diabetes: అమ్మో.. మధుమేహం.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే చెక్ పెట్టండి
Diabetes: రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనికి చికిత్స లేదు. ఇది మాత్రమే నియంత్రించబడుతుంది. 2021 సంవత్సరంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 537 మిలియన్లు అంటే 20-79 సంవత్సరాల వయస్సు గల 53.7 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 2045 నాటికి, ఈ సంఖ్య 783 మిలియన్లకు అంటే 78.3 కోట్లకు పెరుగుతుందన�