HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Go To The Toilet Immediately After Eating Breakfast

Health Tips: తిన్న వెంటనే టాయిలెట్ కి వెళ్తున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?

మీరు చిన్న వెంటనే మలవిసర్జనకు వెళుతున్నట్లయితే కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే అంటున్నారు..

  • Author : Anshu Date : 11-08-2024 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

మామూలుగా మనం ఆహారం తిన్న తర్వాత టాయిలెట్ కి వెళ్లడం అన్నది సాధారణం. అయితే కొందరు ఆహారం తిన్న తర్వాత కొన్ని గంటల తర్వాత మలవిసర్జనకు వెళితే మరికొందరు తిన్న వెంటనే మలవిసర్జనకు వెళుతూ ఉంటారు. నీళ్లు తాగిన ఏమి తిన్నా కూడా వెంటనే టాయిలెట్ లోకి పరుగులు తీస్తూ ఉంటారు. రోజులో ఒకటి లేదా రెండుసార్లు మలవిసర్జనకు వెళ్లడం మంచిదే కానీ అంతకుమించి వెళ్లడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. మనం తీసుకున్న ఆహారం లోని పోషకాలను శరీరం గ్రహించిన తర్వాత.. మిగిలిన వ్యర్థాలు మలవిసర్జన రూపంలో బయటకు వస్తాయి.

కానీ ఆహారం తిన్న ప్రతిసారీ ఇలా బాత్రూమ్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు. దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చని చెబుతున్నారు. మరి తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్తుంటే అలాంటప్పుడు ఏం చేయాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విటమిన్ లోపం కారణంగా తరచుగా మలం సమస్యలు ఏర్పడతాయి. శరీరంలోని అన్ని విధులను సక్రమంగా నిర్వహించడం విటమిన్ల పని. విటమిన్లు ఎముకల బలాన్ని కూడా కాపాడతాయి. మలం లేదా అతిసారం iBS లక్షణం. ఈ సమయంలో ఏదైనా తిన్న వెంటనే టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుంది.

ఐబిఎస్ లక్షణాలతో బాధపడేవారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుందని తేలింది. కాబట్టి అలాంటి వారు విటమిన్ డి ని అందించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. కాగా లక్షణాలతో సంబంధం లేకుండా, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కడుపు సమస్యలను కలిగిస్తుంది. కడుపు నొప్పి, తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, అలసట, శక్తి లేకపోవడం, వెన్నునొప్పి, మూత్ర సమస్యలు మొదలైనవి దీని లక్షణాలుగా చెప్పవచ్చు.

విటమిన్ డి లోపం వల్ల ఎముకలు కాల్షియంను గ్రహించలేవు. క్రమంగా, బోలు ఎముకల వ్యాధి ఒక వ్యాధిగా మారుతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. చిన్నదెబ్బలకు ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. అలాంటివారు విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అయితే తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్తున్న వారు ఒక్కసారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎంత లేట్ చేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైన చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating breakfast
  • eating food
  • health tips
  • Toilet

Related News

Harmed Food

మ‌న శ‌రీరంలోని అవయవాలకు హాని కలిగించే ఆహారాల లిస్ట్ ఇదే!

మితిమీరిన మద్యం సేవించడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల‌ అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ ప్రభావం నేరుగా కాలేయంపై పడి, అది పూర్తిగా దెబ్బతినేలా చేస్తుంది.

  • Chia Seeds

    ‎బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి!

  • Tea

    టీ తాగడం అందరికీ మంచిది కాదట‌.. ఎవరెవరు దూరంగా ఉండాలి?

  • Boiled Peanuts

    ‎రోజు కొన్ని ఉడికించిన వేరుశనగలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • Health Tips

    ‎Health Tips: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Latest News

  • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

  • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

  • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

  • కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • సరికొత్త రికార్డు..85,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని టచ్ చేసిన మీషో!

Trending News

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd