HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Coronavirus News
  • >Be Careful During Festivals Center Has Issued Corona Guidelines

పండగల వేళ జాగ్రత్త.. కరోనా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక కరోనా మహమ్మారి తన పంజా విసరదని అందరూ అనుకున్నారు.

  • Author : Anshu Date : 23-12-2022 - 8:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
2021 12 23t143828z1355248044rc2bkr9ixw92rtrmadp3health Coronavirus Indiajpg 1064505 1640411847
2021 12 23t143828z1355248044rc2bkr9ixw92rtrmadp3health Coronavirus Indiajpg 1064505 1640411847

కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక కరోనా మహమ్మారి తన పంజా విసరదని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తాజాగా కొత్త కరోనా వేరియంట్ అయిన బీఎఫ్7 విరుచుకుపడుతోంది. ఈ తరుణంలో రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని కేంద్రం తెలిపింది.

పండగల సీజన్ వస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించింది. ఇటీవలె ప‌లు దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌ళ్లీ ఆందోళ‌నలు కొనసాగుతున్నాయి. చైనాలో క‌రోనా సంక్రమణ రేటు భారీగా పెరుగుతోంది. అందుకే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల అధికార యంత్రాంగంతో అత్య‌వ‌స‌ర స‌మీక్ష స‌మావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఇత‌ర దేశాల్లో క‌రోనా వ్యాప్తి పెరుగుతోందని, క‌రోనా వైర‌స్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్లు భార‌త్ లోనూ వెలుగుచూసిన త‌ర్వాత‌ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అందరికీ ఆదేశాలు ఇచ్చారు. మన దేశంలో మహమ్మారి ఇంకా ముగియలేదని, అందుకే అందరూ అలర్ట్ గా ఉండాలని తెలిపారు. అలాగే నిఘా చర్యలను కూడా పెంచాలని అధికారులకు ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు.

అంతర్జాతీయ విమానాశ్రయాలలో కోవిడ్ -19 పరీక్ష, జన్యుక్రమాన్ని పెంచాలని, ముఖ్యంగా సెలవు సీజన్ సమీపిస్తున్నందున అన్ని సమయాల్లో కోవిడ్ పరీక్షలు నిర్విరామంగా చేపట్టాలని సూచించారు. కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా అందరూ పాటించాలని తెలిపారు. ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవియా అధికారులు, ప్రజారోగ్య నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకోవడంతో పాటుగా కోవిడ్-19 కేసులు పెరిగితే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • christmas
  • corona
  • covid
  • festival season
  • india
  • new year

Related News

LPG Price

LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

భారతదేశం తన LPG అవసరాలలో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల దేశంలో LPG ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో దాని ధరలతో ముడిపడి ఉంటాయి.

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

  • Benz Cars Price Hike

    Benz Cars Price Hike : భారీగా పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

Latest News

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

  • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd