Supritha: రాత్రివేళ పబ్బులో అలాంటి పనులు చేస్తున్న సుప్రీత.. చూస్తుండగానే అలా?
- By Sailaja Reddy Published Date - 07:28 PM, Tue - 2 April 24
తెలుగు సినీ ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ఆమె ముద్దుల కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సెలబ్రిటీ హోదాను దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది సుప్రీత. తన తల్లి సురేఖ వాణితో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్గా సుప్రీత బాగా పాపులారిటీని తెచ్చుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఒక రేంజ్లో హైలైట్ అయింది. దీంతో తెలుగు కుర్రాళ్ల క్రష్ గా కూడా మారింది.
యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో సుప్రిత 2019లో మనీ మైండెడ్ గర్ల్ఫ్రెండ్ అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది. ఇందులో తనదైన యాక్టింగ్, గ్లామర్తో అలరించింది. ఆ తర్వాత అవర్స్ వర్సెస్ అదర్స్, వెళ్లిపో, గాయత్రి పోతే పోవే అనే కవర్ సాంగ్లు చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తోంది. ఇది ఇలా ఉంటే సుప్రీత త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ నటుడు అమర్ దీప్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరీతో కలిసి ఎంచక్కా పబ్బులో ఎంజాయ్ చేసింది. IPL మ్యాచ్ చూస్తూ పబ్లిక్ గా పబ్బులో అంతా చూస్తుండగానే వీళ్ళిద్దరూ డాన్సులు చేస్తూ చిల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సుప్రితనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇది చూసి ఎంజాయ్ అంటే మీదేలే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Related News
Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్ డైరెక్టర్, పాన్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్?
Jacqueline Fernandez: సున్నితమైన ఎమోషన్స్ను ఎంతో అద్భుతంగా పేపర్ బాయ్ సినిమాలో చూపించి మెప్పించాడు దర్శకుడు జయ శంకర్. ఇక రెండో ప్రయత్నంగా అరి అంటూ అరిషడ్వర్గాల మీద చిత్రాన్ని తీశాడు. ఇప్పటికే ఈ మూవీ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది. పలువురు సెలెబ్రిటీలు సినిమాను చూసి మెచ్చుకున్నారు కూడా. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో దర్శకుడు జయ శంకర్ కొత్�