HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Notice Issued To Akshay Kumar Shahrukh Khan Ajay Devgn

Gutka Advertisements: బాలీవుడ్ హీరోలకు మోడీ షాక్

మోడీ ప్రభుత్వం బాలీవుడ్ తరాలకు షాకిచ్చింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.బాలీవుడ్ హీరోలు ఖారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్లకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ లనోటీసులు జారీచేసింది. ఆరోగ్యానికి హానికరమైన పొగాకు ఉత్పత్తులు, గుట్కా లాంటి వాణిజ్య ప్రచారాలు

  • By Praveen Aluthuru Published Date - 01:16 PM, Mon - 11 December 23
  • daily-hunt
Gutka Advertisements
Gutka Advertisements

Gutka Advertisements: మోడీ ప్రభుత్వం బాలీవుడ్ తరాలకు షాకిచ్చింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.బాలీవుడ్ హీరోలు ఖారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్లకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ లనోటీసులు జారీచేసింది. ఆరోగ్యానికి హానికరమైన పొగాకు ఉత్పత్తులు, గుట్కా లాంటి వాణిజ్య ప్రచారాలు, ప్రకటనల్లో పాల్గొంటున్నారంటూ గత సంవత్సరం అలహాబాద్ హైకోర్టులో లో పిటిషన్ దాఖలు చేశారు మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు , సమాజాన్ని ప్రభావితం చేసే సెలబ్రిటీలు ఇటువంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పిటిషనర్ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మరోమారు పిటిషనర్ మోతీలాల్ యాదవ్ కోర్టును ఆశ్రయించడంతో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అలహాబాద్ హైకోర్టు.

అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్గన్ లకు అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేశామంటూ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు సమాచారం అందించారు. అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నా సదరు గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేసిందని దీంతో అమితాబ్ ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపారని పాండే కోర్టుకు తెలియజేశారు. ఇరువురు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.

Also Read: 191st Birthday : ‘జొనాథన్’.. 191వ బర్త్ డే సెలబ్రేషన్స్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • advertisements
  • ajay devgn
  • Akshay Kumar
  • centre
  • Gutka
  • notice
  • shahrukh khan

Related News

    Latest News

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd