చిరును కలిశాకే నటన పట్ల గౌరవం పెరిగింది!
- By Balu J Published Date - 05:49 PM, Mon - 18 October 21
పూజాహెగ్డే.. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజబుల్ హీరో. తాను పట్టిందల్లా బంగారమే. అరవింద సమేత, వాల్మికీ, మహర్షి, అలవైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలతో వరుసగా విజయాలను అందుకుంది ఈ బ్యూటీ. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాన్స్ తో చిట్ చిట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ట్విట్టర్లో సరాదాగా అభిమానులతో ముచ్చటించారు పూజా. ఆ విశేషాలు మీకోసం
ఫ్యాన్ : వన్ వర్డ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్
పూజ : రియాలిటీ
ఫ్యాన్ : సినిమాలో మీ డ్రీమ్ ఎంటీ?
పూజ : వన్ అండ్ ఓన్లీ.. అమితాబ్ జీ తో నటించాలని ఉంది.
ఫ్యాన్ : చిరు సార్ గురించి మీ అభిప్రాయం
పూజ : ఆయన్ను కలిసాక నటన పట్ల మరింత గౌరవం పెరిగింది
ఫ్యాన్ : ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు?
పూజ : మ్యూజిక్ ఈజ్ బెస్ట్ థెరఫీ. ఏమాత్రం స్ట్రెస్ ఫీలయినా ఇష్టమైన సంగీతం వింటాను. వర్క్ బిజీలో టెన్షన్ గా ఫీల్ అయినప్పుడు ఐదు నిమిషాల పాటు నాకిష్టమైన పాటలు వింటా.
ఫ్యాన్ : వరుసగా ఆరు విజయాలు అందుకున్నారు కదా.. మీ ఫీలింగ్
పూజ: ఏ నటి కెరీర్ లోనైనా గెలుపు ఒటములు సహజం. మంచి స్ట్రిప్ట్ ఎంచుకొని, దానికి తగ్గట్టు కష్టపడటమే నాకు తెలుసు.
Related News
MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కు తీపి కబురు.. 2025 ఐపీఎల్ లో ధోనీ కన్ఫర్మ్
ఈ సీజన్ ఐపీఎల్ అందరి చూపు మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంది. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాహీ చివరి మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చెన్నై ఆడే మైదానాల్లో ఫ్యాన్స్ తో ఎల్లోమయం అయిపోతుంది.