HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actress Keerthy Suresh Celebrates Onam With The Cast Of Maamanan

Keerthy Suresh@Onam: చీరకట్టులో మహానటి.. ఘనంగా ‘ఓనం’ సెలబ్రేషన్స్

మహానటి సినిమాతో ఒక్కసారిగా ఫేం అయ్యింది కిర్తీ సురేష్. ఇతర హీరోయిన్లు బికినీ వేసుకొని మరి రెచ్చిపోతుంటే.. ఈ బ్యూటీ మాత్రం

  • Author : Balu J Date : 09-09-2022 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Keerthy
Keerthy

మహానటి సినిమాతో ఒక్కసారిగా ఫేం అయ్యింది కిర్తీ సురేష్. ఇతర హీరోయిన్లు బికినీ వేసుకొని మరి రెచ్చిపోతుంటే.. ఈ బ్యూటీ మాత్రం చాలా సహజంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మహానటి చీర కట్టి ఫొటోలకు ఫొజులిస్తే.. ఎవరైనా కళ్ల అప్పగించి చూడాల్సిందే. తాజాగా ఓనం పండుగ సందర్భంగా చీరకట్టుతో ఆకట్టుకుంది కిర్తీ. దర్శకుడు మారి సెల్వరాజ్ ‘మామనన్’ను సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభమై, గత నెలలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ సేలంలో జరుగుతోంది. సెప్టెంబర్ 8న ఈ సినిమా సెట్స్ నుంచి చిత్ర బృందం ఓనం వేడుకను జరుపుకుంది. సోషల్ మీడియాలో నటి కీర్తి సురేష్ సినిమా సెట్స్ నుంచి ‘మామనన్’ నటీనటులతో ఓనం జరుపుకుంటున్న చిత్రాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ కిర్తీ సురేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Onam never failed to mesmerise us and so she’s ❤️#keerthysuresh @KeerthyOfficial #Onam2022 pic.twitter.com/9ixTCf54oY

— Trends Keerthy (@TrendsKeerthy) September 8, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • big celebrations
  • keerthi suresh
  • kerala
  • onam

Related News

Shashi Tharoor

లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించినా ఫలితం లేకపోయింది. దాంతో చివరికి రాత్రి 9:30 గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాలుష్యంపై విమర్శలు చేశారు. అభిమానులు కూడా ఆటగాళ్ల ఆరోగ

    Latest News

    • తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

    • భారత్ vs సౌతాఫ్రికా ఈ సిరీస్‌ చివరి టీ20!

    • కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

    • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

    • లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd