-
Delhi : ఢిల్లీలో కొనసాగుతున్న వరదలు.. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం
ఢిల్లీలో వరదలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా ట్రాఫిక్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యమునా నది నీటి
-
10 Killed : యూపీలో భారీవర్షాలకు 10 మంది మృతి.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు
ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
-
CM Jagan : ఈ నెల 21 న “నేతన్న నేస్తం” .. వెంకటగిరిలో ప్రారంభించనున్న సీఎం జగన్
నేతన్న నేస్తం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 21న తిరుపతి జిల్లా వెంకటగిరిలో
-
-
-
Bonalu : బోనాల సందర్భంగా పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
హైదరాబాద్ పాతబస్తీలో నేడు, రేపు బోనాల జాతర జరగనుంది. బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలో భారీ భద్రతను
-
Janasena : సోమవారం తిరుపతి వెళ్లనున్న జనసేనాని.. సీఐ అంజుయాదవ్పై..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం తిరుపతి వెళ్లనున్నారు. సీఐ అంజుయాదవ్పై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్
-
Tomato Price : మహానగరాల్లో ఆకాశానంటుతున్న టమాటా ధర
రుతుపవనాలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రధాన నగరాల్లో శనివారం రిటైల్ మార్కెట్లలో టమోటా ధరలు కిలోకు రూ.250కి
-
CLP Leader Bhatti : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి – సీఎల్పీ నేత భట్టి
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల సంపద
-
-
Kidnap : శంషాబాద్ లో ఇంజనీర్ కిడ్నాప్ కలకలం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
శంషాబాద్లో ఇంజనీర్ కిడ్నాప్ కలకలం రేపింది. 5 గంటల పాటు కారులో తిప్పుతూ ఇంజనీర్ని దుండగులు చితకబాదారు. 23
-
Congress : ఉచిత విద్యుత్యే కాదు.. దుక్కి దున్నడానికి భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్సే..1
తెలంగాణలో పవర్ పాలిటిక్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీర్ఎస్ నేతల మధ్య ఉచిత విద్యుత్పై మాటల
-
AP vs TS : తెలంగాణను అవమానిస్తే నాలుక కోస్తాం.. మంత్రి బొత్సకు టీఎస్ఎమ్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల హెచ్చరిక
మంత్రి బొత్స సత్యనారాయణపై తెలంగాణ మంత్రులు, నాయకులు ఫైర్ అయ్యారు. టీఎస్పీఎస్సీపై మంత్రి బొత్స చేసిన