-
రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్లు, టూత్పేస్ట్ల గురించి నిపుణుల హెచ్చరిక!
ఒకే బ్రష్ను ఎక్కువ కాలం వాడటం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగి, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
-
విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల తర్వాత రోహిత్!
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్గా, ఆయుష్ బదోని వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విరాట్ కోహ్లీ మొదటి రె
-
-
-
2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్లు!
WWE ప్రపంచంలో కూడా విడాకుల సెగ తగిలింది. దిగ్గజ రెజ్లర్ రిక్ ఫ్లెయిర్ కుమార్తె షార్లెట్ ఫ్లెయిర్, ఆండ్రేడ్ నుండి విడాకులు తీసుకున్నారు. 6 ఏళ్ల రిలేషన్ షిప్ తర్వాత 2022లో వి
-
ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున
-
టెస్ట్ క్రికెట్కు విలియమ్సన్ రిటైర్మెంట్?!
విలియమ్సన్ ప్రాధాన్యతలు ఇప్పుడు కుటుంబం వైపు మళ్లాయి. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. మంగళవారం (డిసెంబర్ 23) ఆయన తన కుటుంబంతో కలిసి దక్షిణాఫ్రికాకు వెళ్లనున
-
2026 రిలేషన్షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణయాలీవే!
అనవసరమైన గొడవలు లేదా వాదనలు చేయకూడదని నిర్ణయించుకోండి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం లేదా శాంతంగా చర్చించడం వల్ల బంధం విడిపోకుండా ఉంటుంది.
-
-
బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!
బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ ఈ జెడ్డా టవర్ను కూడా రూపొందించారు. సౌదీ అరేబియాలోని వేడి వాతావరణాన్ని తట్టుకునేలా ఇందులో అధునాతన కూల
-
వీబీ- జీ రామ్ జీ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. ఉపాధి హామీ ఇకపై 125 రోజులు!
గ్రామీణ కుటుంబాలకు ఏడాదిలో 125 రోజుల పని కల్పించడం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత. గ్రామాల్లో నివసించే కూలీలు, రైతులు,పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం ఈ చట్టం ముఖ్య ఉద్దే
-
బ్రేకింగ్.. భారత్పై పాక్ ఘనవిజయం!
348 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ మ్హత్రే కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగ
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi