-
Ranji Trophy: దుమ్ము రేపుతున్న షమీ తమ్ముడు.. భువీ విధ్వంసం
భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం రంజీలో ఆడుతున్నాడు. కొంత కాలంగా భారత జట్టుకు దూరమైన భువీ మళ్ళీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు చమటోడుస్తున్నాడు. బెంగాల్- ఉత్తర్ప్రదేశ్ మ
-
Vyjayanthi Movies: వైజయంతీ సంస్థకు మే 9వ తేదీ స్పెషల్ ఎందుకు?
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. భారతీయ పౌరాణిక
-
HanuMan vs Adipurush: ఆదిపురుష్ వర్సెస్ హనుమాన్
ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ రాముడు అనగానే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఏర
-
-
-
Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట
-
Bhuvneshwar Kumar: టీమిండియా జట్టులోకి భువనేశ్వర్?
టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఉత్తరప్రదేశ్ తరపున బరిలోకి దిగిన భువనేశ్వర్ బెంగాల్ బ్యాటర్లను వణికించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత
-
Ram Mandir: నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరి
అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
-
BRS Legal Cell: పార్టీ కార్యకర్తల కోసం ‘లీగల్ సెల్’ ఏర్పాటు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలన
-
-
IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
మొహాలీలో భారత్ ,ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు.
-
Ram Mandir: ప్రాణ్ ప్రతిష్ఠ విషయంలో నెహ్రూ బాటలో సోనియా గాంధీ
రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒకప్పుడు చేసిన విధంగానే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందా?
-
CAG Report: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఖర్చుపై కాగ్ నివేదిక
తెలంగాణలో కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్