-
IndiGo: ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్న ఇండిగో
ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో విమాన ఛార్జీలు రూ.1000 వరకు
-
CM Revanth Reddy: పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరన�
-
Lord Ram Non-vegetarian: 14 ఏళ్లు అడవిలో నివసించిన రాముడు శాఖాహారి ఎలా అవుతాడు
రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎన్సీపీ-శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ క్షమాపణలు చెప్పారు. రాముడు శాకాహారిని కాదని చేసిన ప్రకటనపై జితేంద్ర మాట్లాడుతూ నే
-
-
-
CM Jagan: ముగిసిన సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన
సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ నేరుగా నంది నగర్లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లారు.
-
Saudi Arabia: 2023లో సౌదీ అరేబియాలో 170 మందికి ఉరి
2023 సంవత్సరంలో సౌదీ అరేబియాలో 170 మందిని ఉరితీశారు. డిసెంబరు ఒక నెలలో అత్యధిక సంఖ్యలో ఉరిశిక్షలు నమోదయ్యాయి. ఈ నెలలో 38 మంది వ్యక్తులను ఉరితీశారు.
-
Naa Saami Ranga: 32 కోట్లకు నా సామి రంగ నాన్ థియేట్రికల్ రైట్స్
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామి రంగ. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు.
-
Virat Kohli: జంగ్కుక్ను అధిగమించిన కోహ్లీ
కోహ్లీకి సరితూగే ఆటగాడు దరిదాపుల్లో కూడా లేడంటే అతిశయోక్తే కాదు.టాలెంట్ ఉండాలే కానీ ఎప్పుడొచ్చామని కాదని కోహ్లీ మరోసారి ప్రూవ్ చేశాడు.
-
-
Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి
ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన �
-
Pakistan: పాకిస్థాన్ గోధుమ పెంపుపై నిరసనలు
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. పొరుగు దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితి రొట్టె కోసం పాకులాడే పరిస్థితికి దిగజారింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ అ�
-
Hyderabad: మైనర్ బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్
యువతులను బెదిరించి వారి నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించిన మేడ్చల్కు చెందిన జిష్ణు కీర్తన్ రెడ్డి అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్�