-
Chandrababu: చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ పూర్తి
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ పూర్తయింది . ఆపరేషన్ తర్వాత రెండు గంటలపాటు ఆసుపత్రిలో పరిశీలన కోసం ఉన్నాడు.
-
Telangana: డా:బీఆర్ అంబేద్కర్ ని ఓడించింది కాంగ్రెస్సే
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ సభలలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారాన్ని ముం�
-
BRS Strategy: బీఆర్ఎస్ కొత్త వ్యూహం.. సోషల్ మీడియా కీలకం
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని మొదలు పెట్టింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎఫ్ఎం రేడియో టాక్ షోలు
-
-
-
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో సభ్యులంతా కాంగ్రెస్ గూటికి…
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. అయితే మొదటి కాంగ్రెస్ తమ ఎన్ని�
-
Hyderabad: జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం పోటీ.. అభ్యర్థి ఎవరో తెలుసా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం తమ అభ్యర్థుల్ని ఖరారు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి తాజాగా
-
world cup 2023: సెమీస్ కోసం లంక పోరాటం: శ్రీలంక – బంగ్లాదేశ్ హెడ్ టూ హెడ్ రికార్డ్స్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక , బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొ�
-
Israel Hamas War: 31 రోజుల్లో 10 వేల మంది మృతి,15 లక్షల మంది నిరాశ్రయులు
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికి 31వ రోజుకు చేరుకుంది. అయినా ఈ సమరానికి ముగింపు కనిపించడం లేదు. అక్టోబర్ 7 న, హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై ఏకకాల�
-
-
Karnataka Crime: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ హత్యకేసులో నిందితుడు అరెస్ట్
కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గ�
-
KPSC Exam: పరీక్షకు హాజరైన వివాహిత మంగళసూత్రం తీయాలని బలవంతం
పరీక్షకు హాజరవుతున్న మహిళా అభ్యర్థులు తమ మంగళసూత్రాలను తొలగించే షాకింగ్ ఉదంతం కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరవు�
-
CM Stalin: సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి తాగుబోతు బాంబు బెదిరింపు
తమిళనాడు నీలగిరి జిల్లా ఉట్కై సమీపంలోని తంబట్టి అన్నానగర్ ప్రాంతంలో గణేశన్ (41) నివసిస్తున్నాడు. పెళ్లయిన 5 నెలలకే భార్య చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో