-
KKR vs RCB: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో ఆర్సీబీపై కేకేఆర్ విజయం
ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో కరణ్ శర్మ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బాది
-
AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు చంద్రబాబు పార్టీ అభ్యర్దులకు బీఫారాలు
-
Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు, కోహ్లీ బాబర్ రికార్డ్ బద్దలు
న్యూజిలాండ్తో శనివారం జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్య
-
-
-
GT vs PBKS: ప్లేఆఫ్ కోసం పోటీ పడుతున్న పంజాబ్ – గుజరాత్
ఐపీఎల్ 37వ మ్యాచ్లో భాగంగా పంజాబ్ సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. రెండు మ్యాచ్లలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు ట్రాక్లోకి రావాలని తహతహలాడుతోంది
-
CM Jagan Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం.. దుర్గారావు విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాళ్ల దాడి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండవ నిందితుడు వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో తనకు
-
Hanuman’s Bell: ఆంజనేయస్వామి తోకకు గంట ఎందుకు ధరించాడో తెలుసా…?
శ్రీరామ భక్తుడు, అభయప్రదాకుడు హనుమంతుని విగ్రహం లేని ఊరు ఉండదు, ఆయన్ని పూజించని హిందువు ఉండడు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిఒక్కరికి హనుమ గుర్తుకు వస్తాడు. హనుమమ గురించ
-
Sangareddy: బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టి చంపిన కాంగ్రెస్ కార్యకర్తలు
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అల
-
-
PM Modi: ఈడీ, సీబీఐలను ఎవ్వరూ ఆపలేరు: మోడీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నర
-
Chandrababu: దమ్ముంటే పవన్తో సంసారం చెయ్ జగన్
రాష్ట్రంలో రానున్న ఎన్డీయే ప్రభుత్వం సత్యవేడు, వరదయ్యపాలెంలను నగరపంచాయతీలుగా చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ అధ్యక్షుడ
-
Raghunandan Rao: రేవంత్ పచ్చి అబద్దాల కోరు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక