-
Abhishek Sharma: టీ20లో గురు శిష్యులదే పైచేయి!
అటు అభిషేక్ ఇన్నింగ్స్ పై యువీ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ద్వారా యువీని గుర్తు చేశాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
-
India vs England: తొలి మ్యాచ్లో హైలైట్స్ ఇవే!
ఇంగ్లాండ్ టాప్ స్కోరర్ అయిన కెప్టెన్ జోస్ బట్లర్ క్యాచ్ను నితీష్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండవ బంతికి బట్లర్ స్క్వేర్ ల
-
Ashwin Retirement: అశ్విన్ రిటైర్మెంట్ పై బ్రాడ్ హాడిన్ సంచలన కామెంట్స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఆడాడు. పెర్త్ టెస్ట్ తర్వాత వాషింగ్టన్ సుందర్ స్థానంలో అడిలైడ్ టెస్ట్
-
-
-
Younis Khan: ఆఫ్ఘనిస్థాన్ మెంటార్గా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్
2009లో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. యూనిస్కు అపారమైన కోచింగ్ అనుభవం ఉంది. అతను పాక్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ పాత్రన
-
Abhishek Sharma: అభిషేక్ శర్మపై వేటు.. ఇంగ్లాండ్ సిరీస్ కు కష్టమే!
సొంతగడ్డపై జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అతడి స్థానంలో కొత్త బౌలర్లకు అవకాశం ఇవ్వనుంది.
-
PCB Chairman: గడ్డాఫీ స్టేడియం నిర్మాణ పనులపై పీసీబీ ఛైర్మన్ ఆందోళన
గడ్డాఫీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జరగడానికి ఇంకా నెలన్నర సమయం మిగిలి ఉంది.
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయం అతడేనా..?
భారత్ తరఫున రోహిత్ శర్మ మొత్తం 67 టెస్టు మ్యాచ్లు ఆడాడు. అందులో 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 12 సెంచరీలు మరియు 18 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
-
-
Temba Bavuma: ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా టెంబా బావుమా!
బావుమాను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేయడం జరుగుతుంది. తన హైట్ ని కించపరుస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.
-
Kapil Dev: కపిల్ దేవ్, బీసీసీఐ మధ్య వివాదం ఏంటి?
కపిల్ దేవ్ ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడు. అంతేకాదు గొప్ప ఆల్ రౌండర్ కూడా. తన బౌలింగ్ మరియు బ్యాటింగ్తో భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.
-
Ravi Shastri: దేశవాళీలో ఆడాలని రోహిత్-విరాట్లకు రవిశాస్త్రి సలహా
దేశవాళీ క్రికెట్లో ఆడటం వల్ల కొత్త తరానికి అలవాటు పడేందుకు, యువ ఆటగాళ్లతో తమ అనుభవాలను పంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఐసీసీ సమీక్షలో శాస్త్రి చెప్పాడు.