-
Nara Bhuvaneswari : మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు.. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు : నారా భువనేశ్వరి
మహిళల పట్ల ఈ రకమైన దురుసు వైఖరికి సమాజంలో ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ అసలు మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. మహిళ
-
MLA Assault : క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గైక్వాడ్ తీరుపై విపక్షాలతో పాటు ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే... ఇటీవల
-
US student visa : అమెరికా విద్యార్థి వీసాల జారీ తగ్గుదల..ఎందుకో తెలుసా?
ఇది కేవలం గతేడాది సంఖ్యతో పోలిస్తే కాకుండా, కోవిడ్ సమయంలో నమోదైన గణాంకాల కంటే కూడా తక్కువగా ఉండటం విశేషం. సాధారణంగా ఆగస్ట్/సెప్టెంబర్లో ప్రారంభమయ్యే సెమిస్టర్లన
-
-
-
Cyber Crime : ట్రాఫిక్ చలానా పేరుతో మాజీ ఆర్మీ అధికారిని మోసగించిన నేరగాళ్లు
బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్కు జులై 6వ తేదీన వాట్సప్ ద్వారా ఓ సందేశం అందింది. మీ కారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. జరిమా
-
CM Chandrababu : సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలి.. రైతాంగానికి మేలు: సీఎం చంద్రబాబు
శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశాను. రాయలసీమ రతనాల సీమగా మారాలని ప్రార్థించాను. మల్లన్న ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. జలాలే మన అసలైన సంపద. సాగునీటి ప
-
CM Chandrababu : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్నది. జలాశయంలోకి ప్రతి క్షణం 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తు
-
Bhadrachalam : భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి
పురుషోత్తపట్నం గ్రామ పరిధిలో భద్రాచలం దేవస్థానానికి సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ భూములపై వివాదాలు తలెత్తగా, చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆలయ హక్కును గుర్తించి
-
-
Ahmedabad : ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక
ఈ నివేదికను మంగళవారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులు అందుకున్నారు. వైమానిక ప్రమాదాలపై అనుభవం కలిగిన నిపుణుల బృందం ఈ దర్యాప్తును పరిశీలిస్
-
Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ము
-
Odisha : గర్భిణికి పురిటి కష్టాలు..10 కిలోమీటర్లు డోలీలో మోసి ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు
మల్కాన్గిరి జిల్లాలోని ఖైరాపుట్ మండలానికి చెందిన భోజ్గూడ అనే అంతరించిపోతున్న ఆదివాసీ గ్రామంలో సునాయి భోజ్ అనే గర్భిణి నివసిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ఆమెకు అకస్