-
Peddi : పెద్ది కోసం ఆ డిజైనర్.. రామ్ చరణ్ స్పెషల్ ఆఫర్
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'పై భారీ అంచనాలే వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా ప్రస్తుత కాలంలో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
-
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యం
CM Chandrababu : గిరిజనుల అభివృద్ధి రాష్ట్ర సమగ్ర వికాసానికి అనివార్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
-
Smart phone : స్మార్ట్ ఫోన్ యూజర్లకు భారీ హెచ్చరిక.. మీ గుండెకు పొంచి ఉన్న ప్రమాదం
Smart phone : ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్ వల్ల సౌకర్యాలతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ చిన్న పరికరం మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపో
-
-
-
Indian Railways : పండుగ రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త పథకం
Indian Railways : పండుగల సీజన్ రాగానే రైళ్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. టికెట్ల కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయి.
-
YSRCP : వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు
YSRCP : కడప జిల్లాలోని పులివెందుల రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తత దిశగా సాగుతోంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు పలువురు పార్టీ కీలక నేతలకు పోలీసులు అధికార
-
AP News : శ్రీవారి దర్శనం కోసం వెళుతుండగా.. అనుకోని ఘటన..
AP News : తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయల్దేరిన భక్తుల యాత్ర విషాదంలో ముగిసింది. ఊహించని రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబం ముగ్గురి ప్రాణాలను కబళించగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు
-
Lokesh Kanagaraj : ‘సిరాయ్’ ఫస్ట్ లుక్ విడుదల.. విక్రమ్ ప్రభు, ఎల్.కే. అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్లో
Lokesh Kanagaraj : ప్రఖ్యాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ శనివారం నాడు దర్శకుడు సురేష్ రాజకుమారి తెరకెక్కిస్తున్న ‘సిరాయ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు
-
-
Dal Mill Suri: వైసీపీ నేతల మోసాల పరంపర.. లుకౌట్ నోటీసులు జారీ
Dal Mill Suri: ఆంధ్రప్రదేశ్లో గత కొన్నేళ్లుగా వైసీపీ నేతలపై అవినీతి, ఆస్తుల దోపిడీ, మోసపూరిత వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి.
-
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లో ఎదురుకాల్పులు..ఇద్దరు జవాన్ల వీరమరణం
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ మరోసారి ఉగ్రవాద హింసతో రక్తమోడింది. కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం సాయుధ ఉగ్రవాదులపై భారత సైన్యం ముమ్మరంగా దాడి చేపట్టింది.
-
Raksha Bandhan 2025 : అలెగ్జాండర్ భార్య రోక్సానా హిందూస్థాన్ రాజు పురుకు రాఖీ కట్టిందా?
Raksha Bandhan 2025 : సికిందర్, పురూ రాజు మధ్య జరిగిన యుద్ధం భారత చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా చెబుతారు. ఈ యుద్ధంతో పాటు రాక్సానా అనే మహిళ రాఖీ కట్టిన కథ కూడా ప్రజల మధ్యం ఎంతో ప్రాచుర్య