-
Hindu Gods: ఏ దేవుడికి ఏ పువ్వు అంటే చాలా ఇష్టమో తెలుసా?
పువ్వులు లేకుండా పూజ అసంపూర్ణం. అందుకే హిందూమతంలో దేవుళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పూలకు కూడా అంతే ఉంటుంది. మతపరమైన ఆచారాలు, పూజా, హారతి వంటి వాటికి పుష్ఫాలు లేకుండా ప
-
Vastu Tips : మీ ఇంట్లో శివుని ఫోటో ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి…!!
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో దేవతామూర్తుల ఫొటోలు ఉంటే శ్రేయస్సు, ఆనందం ఉంటుంది. అంతేకాదు పూజాగదిలో దేవతా విగ్రహాలను ప్రతిష్టించినట్లయితే..సానుకూల శక్తి వస్తుంది. జ
-
Rains : తమిళనాడులో భారీ వర్షాలు..చెన్నై సహా 27జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!!
తమిళనాడును భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు 23 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నవంబర్ 13 వరకు రాష
-
-
-
Rozly Khan : క్యాన్సర్ తో పోరాడుతున్న ప్రముఖ నటి…హాస్పిటల్ నుంచి ఎమోషనల్ పోస్ట్..!!
బాలీవుడ్ నటి, మోడల్ రోస్లీన్ ఖాన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వార్త విన్న రోస్లిన్ ఖాన్ అభిమానులు ఆందోళనచెంద
-
Nigeria Accident : నైజిరియాలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలి 12 మంది మృతి..!!
నైజీరియాలో ఘోరప్రమాదం జరిగింది. ఉత్తరమధ్య ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో 12మంది మరణించారు. పెట్రోల్ ట్యాంకర్ ఓ వాహానాన్ని ఢీ కొట్టింది. దీంతో భారీగా
-
PM MODI: నేడు తెలంగాణలో పర్యటించనున్న మోదీ, డుమ్మా కొట్టనున్న కేసీఆర్…!!
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్
-
Polling: నేడు హిమాచల్ ప్రదేశ్ పోలింగ్. ఏర్పాట్లన్నీ పూర్తి, బరిలో 400మంది అభ్యర్థులు..!!
ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. 68 నియోజవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చే
-
-
Vastu : ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది..!
ప్రతిఒక్కరూ తమపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు ఉండకూడదనకుంటారు.లక్ష్మీదేవి ఎప్పుడూ మీత ఉండాలంటే..మీరుకొన్ని చర్యలు పా
-
Pawan Kalyan: ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి… మోదీ తో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీతో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.
-
Maharashtra : లోయలో పడిన స్కూల్ బస్సు…15మంది విద్యార్థులకు తీవ్రగాయాలు..!!
మహారాష్ట్రలో ఘోరప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు లోయలో పడిన ఘటనలో 15మంది చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. మాన్ గావ్ నుంచి రాయ్ గడ్ కోట వెళ్లే రోడ్డులో ఈప్రమాదం జరిగింది. పూ
- Telugu News
- ⁄Author
- ⁄Hashtag U