-
24 Lakh Affected: వరదలతో వణుకు.. 24 లక్షల మందిపై ఎఫెక్ట్
అసోంలోని 30 జిల్లాల్లో 24 లక్షల మందికిపైగా ప్రజానీకం(24 Lakh Affected) ప్రభావితం అయ్యారు. వరదల కారణంగా దిస్పూర్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
-
Agniveer : అగ్నివీరుల ఎంపికపై కేంద్రానికి ఆర్మీ కీలక సూచనలు
అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి ప్రస్తుతం 21 ఏళ్లు ఉండగా.. దాన్ని 23 ఏళ్లకు పెంచాలని కోరింది.
-
2700 Jobs : బ్యాంకులో 2700 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు
ప్రభుత్వ బ్యాంకులో జాబ్స్.. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో !! ఈ గొప్ప అవకాశాన్ని డిగ్రీ పాసైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవచ్చు.
-
-
-
GHMC Council Meeting : రసాభాసగా ‘జీహెచ్ఎంసీ కౌన్సిల్’ సమావేశం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం చేశారంటే..
కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అని మేయర్ నిలదీశారు.
-
828 HIV Cases : ఎయిడ్స్తో 47 మంది స్టూడెంట్స్ మృతి
త్రిపుర రాష్ట్రంలోని 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ కాగా.. వారిలో దాదాపు 47 మంది వ్యాధి ముదిరి చనిపోయారు.
-
Iran New President : ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్.. వాట్స్ నెక్ట్స్ ?
ఇరాన్ మితవాద నేత, ప్రముఖ హార్ట్ సర్జన్ 69 ఏళ్ల మసౌద్ పెజెష్కియాన్ ప్రెసిడెంట్ కాబోతున్నారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్ధి 58 ఏళ్ల సయీద్ జలీలీని మసౌద్ పెజెష్కియాన్ ఓడించా
-
Bhole Baba : భోలే బాబా వీడియో సందేశం.. 121 మంది మృతిపై ఏమన్నాడంటే..
జులై 2న భోలే బాబా ప్రసంగించాక.. వెళ్లిపోతుండగా ఆయన పాద ధూళి కోసం జనం ఎగబడిన క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు.
-
-
Puri Jagannath Rath Yatra : రేపే పూరీ జగన్నాథుడి రథయాత్ర.. ఈసారి ప్రత్యేకత ఇదీ
జగన్నాథుడి రథాన్ని గరుడధ్వజం, బలరాముడి రథాన్ని తాళధ్వజం, సుభద్ర రథాన్ని దేవదాలన అని పిలుస్తారు.
-
Amaravati ORR : అమరావతికి గుడ్ న్యూస్.. ఓఆర్ఆర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ అందింది.
-
Tamil Nadu BSP Chief : తమిళనాడు బీఎస్పీ చీఫ్ దారుణ హత్య.. ఎలా జరిగిందంటే ?
ఆర్మ్స్ట్రాంగ్తో పాటు ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు కత్తులతో దాడి చేశారని సమాచారం.