Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
మిస్ టీన్ ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్న పానీ పూరి అమ్మే వ్యక్తి కుమార్తె
ఉత్తరప్రదేశ్ నుండి ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం భద్రాచలం వలస వచ్చిన ఈ కుటుంబం, తండ్రి పానీపూరి బండి నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది. తన కుమార్తె సాధించిన విజయం పట్
-
కొండెక్కిన గుడ్డు ధర.. మధ్యాహ్న భోజనంలో గుడ్డు బంద్
కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ. 8 నుండి రూ. 10 వరకు పలుకుతుండటం ప్రభుత్వ పాఠశాలల్లో అమలువుతున్న 'పీఎం పోషణ్' (మధ్యాహ్న భోజనం) పథకంపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ప్రభు
-
కెనడాలో దారుణం , భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
విదేశీ గడ్డపై ఉన్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది
-
-
-
మావోయిస్టులకు తీరని విషాదాన్ని మిగిల్చిన 2025
ఏడాది కాలంలోనే దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టడం విశేషం. ముఖ్యంగా మాడ్వీ హిడ్మా వంటి అత్యంత కీలకమైన గెరిల్లా నేతలు ఎన్కౌంటర్లలో మరణించడం మావోయిస్టు ప
-
చలికాలంలో ఎందుకు ఎక్కువగా గుండెపోటు వస్తుందో తెలుసా ?
శీతాకాలంలో మన శరీరంలో ప్లాస్మా పరిమాణం పెరగడం మరియు హార్మోన్ల మార్పులు సంభవించడం. చలి వల్ల మనకు చెమట తక్కువగా పడుతుంది. దీనివల్ల శరీరంలోని ద్రవాలు బయటకు వెళ్లక రక్త ప
-
రంగంలోకి దిగిన పవన్ , భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు
ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడిపందాలు, జూద శిబిరాలు భారీ ఎత్తున నిర్వహిస
-
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం , నలుగురు మృతి
ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామ సమీపంలో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం తో కార్ డివైడర్ను దాటుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న సీజీఆర్ (CGR) ట్రావె
-
-
ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు
జనవరి 18 (శనివారం) వరకు సెలవులు ముగియనున్నాయి. జనవరి 19న ఆదివారం కావడంతో, తిరిగి జనవరి 20వ తేదీ (సోమవారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
-
రైలు ప్రయాణికులపై నేటి నుండి చార్జీల బాదుడు షురూ !
ప్రస్తుత ఏడాదిలో రైల్వే ఛార్జీలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో పెంచిన ధరలకు తోడు ఇప్పుడు మళ్లీ సవరణలు చేయడంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మధ్యతరగతి ప్
-
బిజినెస్ రంగంలో అదానీ దూకుడు , మూడేళ్లలో 33 కంపెనీలు కొనుగోలు
2023 జనవరి నుండి ఇప్పటివరకు దాదాపు రూ. 80,000 కోట్ల భారీ వ్యయంతో వివిధ రంగాలకు చెందిన సంస్థలను అదానీ గ్రూప్ దక్కించుకుంది.