Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు
గత ఏడాది (2025) జనవరి నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 12.6 శాతం వృద్ధిని సూచిస్తోంది. సాధారణంగా ఏడాది ఆరంభంలో కొత్త మోడల్స్ మరియు రిజిస్ట్రేషన్ ఇయర్ మారుతుందనే కారణంతో కొనుగోలుద
-
ఇంట్లో దేవతా విగ్రహాలు ఎంత ఎత్తు ఉండాలి?
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, గృహ పూజా మందిరంలో దైవ విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం అత్యంత ఆవశ్యకం. ఆగమ శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పూజించే దేవత
-
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు..ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయి ?
నేడు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 6800 తగ్గి తులం రూ. 1,40,400 కు చేరింది. కిందటి రోజు ఒక దశలో ఇది రూ. 12 వేలకుపైగా తగ్గినట్లు చూయించింది. ఈ క్రమంలో రూ. 1.34 లక్షల స్థాయిక
-
-
-
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్ ! గుంటూరు లో ఏంజరుగుతుందో ?
రేపు ఆయన గుంటూరులో పర్యటించి, ఇటీవల అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న
-
2025 లో మన దేశంలో మొత్తం ఎన్ని విమాన ప్రమాదాలు జరిగాయో తెలుసా ?
భారతదేశంలో 2025 సంవత్సరంలో మొత్తం 19 విమాన ప్రమాదాలు సంభవించినట్లు కేంద్ర విమానయాన శాఖ అధికారికంగా ప్రకటించింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా విమానయాన శాఖ సహా
-
అంబటి ఇంటిపై దాడి ఘటన, టీడీపీ నేతలపై కేసు నమోదు
అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా టీడీపీ కార్పొరేటర్ ఇసుక బుజ్జి సహా పలువురు కార్యకర్తలపై ఈ కేస
-
జనవరిలో రికార్డు స్థాయి UPI లావాదేవీలు
యూపీఐ కేవలం దేశానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా విస్తరిస్తుండటం భారత ఆర్థిక వ్యవస్థకు గర్వకారణం. ఎన్పీసీఐ తీసుకుంటున్న చర్యల వల్ల విదేశాల్లో ఉన్న భా
-
-
నాని అభిమానులకు షాక్ ?
తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడనుందనే వార్త నాని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రావ
-
పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు
ప్రతిపక్షాల అరాచక రాజకీయాలను పట్టించుకోకుండా, రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు మరియు నేతలకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించడమే
-
బ్రేకప్ ను బట్టబయలు చేసిన మృణాల్
మృణాల్ తన మాజీ భాగస్వామి అన్న మాటలను గుర్తుచేసుకుంటూ.. "నువ్వు చాలా ఇంపల్సివ్ (ఆవేశపూరితంగా) ఉంటావు, దీన్ని నేను భరించలేను. అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు హీరోయిన్ కావడం