Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
నిరుద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థలైన IITలు, ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ప్రతిభావంతులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రా
-
అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!
ప్రముఖులు, ముఖ్యంగా మహిళా నటీమణులు సోషల్ మీడియాలో ఇలాంటి సైబర్ దాడులకు గురవ్వడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారింది. అయితే, చాలామంది వీటిని ఉపేక్షించడం వల్ల వేధింపుల
-
తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం
బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయప
-
-
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్ హరీశ్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కాంబో నుంచి వస్
-
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని ఏళ్లుగా క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 2021 నుండి 2025 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.6 లక్షల కొత్త కేసులు నమోదైనట్ల
-
సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు
'KLSR' అనే నిర్మాణ సంస్థ నేరుగా ముఖ్యమంత్రికి బినామీ కంపెనీ అని, దానికి ఏకంగా రూ.6,000 కోట్ల విలువైన పనులను అప్పగించారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్
-
పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్
ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పట్టణ ప్రాంతాల్లో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో, కాంగ
-
-
అనంతపురంలోని బంగారం ప్రియులకు మలబార్ గోల్డ్ & డైమండ్స్ తీపి కబురు
కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం సంస్థ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. బంగారం, అన్కట్ మరియు రత్నాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 30% వరకు, అలాగే వజ్రాల విలువప
-
వ్యవసాయ వ్యర్థాలతో అమెజాన్ ప్యాకేజింగ్ – ఐఐటీ రూర్కీతో కీలక ఒప్పందం
పర్యావరణ హితమైన ప్యాకేజింగ్ వైపు అమెజాన్ ఇండియా ఇప్పటికే అనేక అడుగులు వేసింది. 2019 నాటికే తన ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల నుండి 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్'ను 100% తొలగించిన సంస
-
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్న లవ్ గేమ్ !!
16, 14, 12 ఏళ్ల వయసున్న నిషిక, ప్రచి, పఖి అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించ