-
Godavari Water : ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాల తరలింపు – రేవంత్
Godavari Water : హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం గోదావరి జలాలను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే తరలిస్తున్నామని స్పష్టం చేశారు
-
Anil Kumar Singhal : TTD ఈవోగా మరోసారి సింఘాల్
Anil Kumar Singhal : అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుకు కూడా కీలక పాత్ర పోషించారు. శ్రీవారి సేవలో భాగమయ్యేలా భక్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట
-
Allu Kanakaratnam: అల్లు కనకరత్నం పెద్దకర్మ.. స్పెషల్ ఎట్రాక్షన్ పవన్ కల్యాణే
Allu Kanakaratnam: ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పేలా పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్, అల్లు అర్జున్లకు ధైర్యం చె
-
-
-
Viyona Fintech : వియోనా ఫిన్టెక్ కు NPCI నుంచి TPAP ఆమోదం
Viyona Fintech : ఈ కొత్త ఫీచర్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలుపుతుంది, తద్వారా ధరల పారదర్శకతను మెరుగుపరచడం, చెల్లింపులను వేగవంతం చేయడం మరియు UPI-ఆధారిత చెల్లింపులకు ప్రాప్యత
-
Yamuna River : తాజ్ మహల్ న్ను తాకిన యమునా నది..టెన్షన్ పడుతున్న పర్యాటకులు
Yamuna River : తాజ్ మహల్ అనేది మన దేశ వారసత్వ సంపద కాబట్టి, దాని భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టేవరకు ప్రజలు, పర్యాటకులు జాగ్రత్తగా ఉండ
-
GST : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త
GST : ఈ రెండు ప్రధాన నిర్మాణ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొత్తం మీద రూ.13,000 వరకు ఆదా కానుంది. ఇది పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఒ
-
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
CM Revanth : గత సంవత్సరం మే 4న కొత్తగూడెం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది
-
-
Online Food Order : GST దెబ్బ.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారి జేబులకు చిల్లు
Online Food Order : ఈ పెంపుదల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై ఆధారపడినవారికి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే ధరల పెరుగుదల, డెలివరీ ఛార్జీల పెంపుతో సతమతమవుతున్న వారికి ఈ కొత్త జీఎస్
-
Stock Market : లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
Stock Market : అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, L&T, ఎయిర్టెల్, మరియు మారుతి వంటి కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి
-
Modi Meets MPs : ఈ మధ్యాహ్నం ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ
Modi Meets MPs : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన