-
బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి
ఆమని ఇవాళ బీజేపీలో చేరనున్నారు. అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన ఆమని తర్వాత కొన్న
-
గదిలో ప్రియుడితో ఏకాంతగా గడుపుతున్న యువతి, సడెన్ గా తండ్రి ఎంట్రీ
సంగారెడ్డి (D) కొల్లూరులో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవగా ఖాళీగా ఉంటోంది. నిన్న ఆయన కూతురు (20), ప్రి
-
ఏనుగుల గుంపును ఢీ కొన్న రైలు , ఏనుగులు మృతి
అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్ నుంచి ఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొంది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతిచెందినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించారు
-
-
-
ఎలాంటి పరిస్థితుల్లో ఆ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దు – పోలీస్ వార్నింగ్
అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి బ్లాక్మెయిల్ కు
-
ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు
-
రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్
రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు
-
లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్
భూభారతి సమస్యలు తీర్చేందుకు జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు లంచాలు తీసుకుంటున్నారంటూ సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్య
-
-
మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా తనకు మంత్రి పదవి రాకపోవడం పై వ
-
రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్
రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది
-
దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధిపై దృష్టి సారిస్తే.. వికారాబాద్ జిల్లా పూడూరు సర్పంచ్ మాత్రం దేశ రక్షణలో కీలక పాత్ర పో
- Telugu News
- ⁄Author
- ⁄Ramanujam Sudheer