-
మరో ఉద్యమానికి బిఆర్ఎస్ సిద్ధం అవుతుందా ?
తెలంగాణ రాష్ట్రంలో మరో జల సాధన ఉద్యమం తప్పదని మాజీ సీఎం KCR భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర, రాష
-
నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు
-
వచ్చే ఏడాది ఇళ్ల ధరలు 5+ శాతం పెరిగే ఛాన్స్!
నూతన ఏడాదిలో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. భారీ డిమాండ్ దృష్ట్యా గృహాల ధరలు 5 శాతానికి పైగా పెరగొచ్చని 68% మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా
-
-
-
ప్రమాదానికి గురైన బాలీవుడ్ హాట్ బ్యూటీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్కు వెళ్తున్న ఆమె కారును అంబోలీలోని లింక్ రోడ్లో మద్యం మత్తులో ఓ వ్యక్త
-
వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్మెంట్ – పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అవసరమైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇస్తామని
-
రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు
తెలంగాణ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అక్ర
-
దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం నెలకొల్పాలని తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ఇందు
-
-
ఏపీ టెట్ ‘కీ’ విడుదల
ఏపీ టెట్-2025 ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ పరీక్షలు రేపటితో ముగియను
-
మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది
'రెడ్ బుక్లో చాలా పేజీలున్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసు. ఎవరినీ వదిలిపెట్టను' అని మంత్రి లోకేశ్ నిన్న ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
-
సర్పంచ్ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ అసంతృప్తి
సర్పంచ్ ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష నిర్వహించింది. ఆశించిన మేర ఫలితాలు రాలేదని 8 మంది MLAలతో పాటు మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లపై AICC ఇన్ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అ
- Telugu News
- ⁄Author
- ⁄Ramanujam Sudheer