Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీ, ఎలాంటి సమాధానం ఇస్తాడో ?
నటుడు శివాజీ హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన దండోరా చిత్రం ఈవెంట్లో హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిం
-
ఆన్లైన్ గేమ్స్ పిచ్చిలో పడి మరో యువకుడు బలి
ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్లు 'తక్కువ పెట్టుబడి - ఎక్కువ లాభం' అనే ఆకర్షణీయమైన నినాదాలతో యువతను ఊరిస్తున్నాయి. ప్రారంభంలో చిన్నపాటి విజయాలను అందించి, యూజర్
-
భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లు తీసుకొచ్చిన ఏపీ సర్కార్
దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతుల బాధలను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కర
-
-
-
ఏపీ రైతులకు తీపి కబురు, అద్దెకు ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు
వ్యవసాయం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న తరుణంలో, చిన్న మరియు సన్నకారు రైతులు భారీ యంత్రాలను కొనుగోలు చేయడం అసాధ్యం. ఈ సమస్యకు పరిష్కారంగా, అత్యాధునిక యంత్రాలను అద్దె ప్
-
కాసేపట్లో CWC కీలక భేటీ, కీలక నేతలంతా హాజరు
AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజ
-
మహబూబ్ నగర్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారన
-
అధిష్టానం పిలుపునిస్తే మళ్లీ బీజేపీలోకి వస్తానంటున్న రాజాసింగ్
తాను BJP సైనికుడిని అని, కేంద్ర లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజు మళ్లీ పార్టీలో చేరతానని గోషామహల్ MLA రాజాసింగ్ తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు పార్టీ పెద్ద నాయకుల నుంచ
-
-
2025 లో రూ.500కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే!
ఇప్పటి వరకు దేశంలో కేవలం ఎనిమిది చిత్రాలు మాత్రమే ఈ మైలురాయిని అందుకోగా, ఇప్పుడు ఆ ఎలైట్ జాబితాలో తొమ్మిదవ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. గ్రాఫిక్స్, కథాబలం మరియు భారీ న
-
బర్కత్ పుర లో విషాదం : ఇంట్లో పేలిన ఏసీ కవలలు మృతి
సాధారణంగా AC కంప్రెషర్లు పేలడానికి ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీ. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు (Voltage Fluctuations) ఏర్పడినప్పుడు, వైరింగ్ వేడెక్కి మంటలు అంట
-
బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట
గత ప్రభుత్వంలో తాడేపల్లి వేదికగా జరిగిన గూఢచారుల సమావేశాలు, కక్ష సాధింపు చర్యల వెనుక ఉన్న అసలు కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి