Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది అంటూ హరీశ్ రావు ఫైర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే "ద్రోహ బుద్ధి" ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానమంతా అవి
-
బీజేపీ అంటే ‘బ్రిటిష్ జనతా పార్టీ’ – రేవంత్ రెడ్డి
కమ్యూనిస్టుల పోరాట పటిమను కొనియాడుతూనే, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన రాజకీయాలతో దేశాన్ని ముక్కలు చేస్తున్న బీజేపీ
-
సత్యసాయి జిల్లాలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి చెందిన బస్సు మరియు సిమెంట్
-
-
-
మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు అంటూ సీఎం రేవంత్ సూచన
"ఏకపక్షంగా కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు, మమ్మల్ని అడిగితే పూర్తి వాస్తవాలను వెల్లడిస్తాం" అని ఆయన పేర్కొన్నారు
-
అస్సాం లో మోడీ పర్యటన, 10వేల మందితో ‘బాగురుంబా నృత్యం’
ఈ వేదిక ద్వారా బోడో తెగ ప్రజల అభివృద్ధిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అశాంతితో ఉన్న బోడోలాండ్ ప్రాంతం ఇప్పుడు శాంతి, అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన తెలిపార
-
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి – బండి సంజయ్
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది
-
USAలో నవీన్ హవా, వన్ మిలియన్ డాలర్స్ తో హ్యాట్రిక్
ఈ విజయంతో నవీన్ పొలిశెట్టి ఒక అరుదైన హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఆయన నటించిన 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రాలు కూడా అమెరికాలో $1 మిలియన్ డాలర్ల క్ల
-
-
యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేస్తూ పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్
-
దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర ఈరోజు నుండి ప్రారంభం
తెలంగాణ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే కేస్లాపూర్ నాగోబా జాతరకు ఆదిలాబాద్ జిల్లా ముస్తాబైంది. మేడారం జాతర తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాత
-
తెలంగాణలో 20 మంది ఐపీఎస్ ల బదిలీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ కసరత్తు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.