HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vangalapudi Anitha Arrest

Vangalapudi Anitha Arrest : చంద్రబాబుకు రాఖి కట్టేందుకు వెళ్తున్న వంగలపూడి అనితను అడ్డుకున్న పోలీసులు

రాఖీ సందర్భంగా రాష్ట్రంలోని మహిళల రక్షణపై కీలక ఉపన్యాసం చేయనున్న తరుణంలో జగన్ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర మహిళలను నిర్భందించడం సిగ్గుచేటని

  • Author : Sudheer Date : 30-08-2023 - 1:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vangalapudi Anitha Arrest
Vangalapudi Anitha Arrest

తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితకు విజయవాడ రైల్వే స్టేషన్ లో చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ అధినేత చంద్రబాబు కు రాఖీ కట్టేందుకు వెళ్తతుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆమె వాపోతుంది. రాఖీ సందర్భంగా రాష్ట్రంలోని మహిళల రక్షణపై కీలక ఉపన్యాసం చేయనున్న తరుణంలో జగన్ ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర మహిళలను నిర్భందించడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ‘మహాశక్తి కవచం’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లేందుకు వంగలపూడి అనిత రైల్లో విజయవాడ వచ్చారు. అనితను విజయవాడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకుని మంగళగిరికి వెళ్లకుండా నిర్భంధించారు. తాను ఎలాంటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనని రాతపూర్వకంగా ఇస్తానని చెప్పినా అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండానే తనను నిర్బంధించారని అనిత ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో అధినేత చంద్రబాబు నాయుడుకి రాఖీ కట్టాలని పోలీసులకు వివరించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also : TCongress: టీకాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్న నేతలు

మరోపక్క ఏపీలో వైసీపీ ఇసుక దోపిడిపై టీడీపీ పోరుబాట చేపట్టింది. గత రెండు రోజులుగా ఇసుక రీచ్‌లు, మండల కేంద్రాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఈరోజు(బుధవారం) రాష్ట్ర మైనింగ్ కార్యాలయంలో వైసీపి దోపిడీ విధానంపై వినతి పత్రాన్ని అందించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించారు. అయితే ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర మైనింగ్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు ఎక్కడిక్కడే టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అయినా మైనింగ్ కార్యాలయానికి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేస్తామని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Sand Mafia
  • chandrababu
  • Rakhi
  • tdp
  • vangalapudi anitha
  • YCP Sand Mafia

Related News

Chandrababu Pawan Kalyan

తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

బుధువారం జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో, రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) కుట్రలు చేస్తోందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతిని కలిగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు

  • Ambati Rambabu Son in Law Upesh

    చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

  • Ambati Rambabu's Funeral

    పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

  • Mudragada Letter

    చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు

Latest News

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

  • సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు

  • పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd