Tirumala : తిరుమల నడకదారుల మూసివేత
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
- By Hashtag U Published Date - 11:39 AM, Wed - 17 November 21
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
తిరుమల: నేడు, రేపు రెండు నడకదారుల మూసివేత… భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ.. భక్తుల భద్రత దృష్ట్యా రెండు రోజుల పాటు ముందస్తుగా నడకదారులు మూసివేత- టిటిడి pic.twitter.com/2hLlCfCDuT
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 17, 2021
గత వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్టికి ఇప్పటికే తిరుమల మెట్ల మార్గంతో పాటు రోడ్డు మార్గంలో కూడా చాలా చోట్ల దెబ్బతింది. ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు కురవనుండటంతో భక్తులను ఇతర రవాణా మార్గాలు చూసుకోవాల్సిందిగా టిటిడి సూచించింది.
Tags
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�