HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Leader Nara Lokesh Criticized Ap Cm Ys Jagan

Nara Lokesh : ప్రశ్నిస్తే…చంపేస్తారా..?ఇది రాక్షస పాలనకు పరాకాష్ట..!!

  • Author : hashtagu Date : 27-10-2022 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందంటూ ఆగ్రహం చేశారు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమై…విపక్షనేతల ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలను చంపేస్తుందంటూ విమర్శించారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలిని జేసీబీతో తొక్కి చంపడం రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. వృద్ధురాలిని చంపడం వెనకున్న అధికారులను వైసీపీ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న నిరుపేదలకు పట్టాలివ్వాలని కోరారు.

ప్రజా వేదిక ధ్వంసంతో ఆరంభమైన @ysjagan జెసిబి పాలన ప్రతిపక్ష నేతల ఆస్తుల్ని లక్ష్యం చేసుకుంది.ఇప్పుడు ప్రభుత్వ అరాచకాలని ప్రశ్నించే ప్రజల్ని బలిగొంటోంది.విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిని జెసిబితో తొక్కించి చంపడం వైసిపి రాక్షస పాలనకు పరాకాష్ట pic.twitter.com/sEMHsIhI2w

— Lokesh Nara (@naralokesh) October 27, 2022

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ ను ఫేక్ ట్వీట్ గా ప్రకటించారు. ఇదంతా వైసీపీ ప్లానే అన్నారు. జగన్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి వాటితో తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టాలంటూ లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.

ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి.(1/2) pic.twitter.com/w4TwNZuj7D

— Lokesh Nara (@naralokesh) October 25, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • nara lokesh
  • tdp
  • ysrcp

Related News

    Latest News

    • US-Iran : అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన చర్చలు

    • Amazon : అమేజాన్ సమ్మర్ సేల్ – పిల్లల బొమ్మలు, ఆట వస్తువులపై 50% వరకు భారీ తగ్గింపు!

    • Maruti Suzuki : మారుతి సుజుకి సరికొత్త రికార్డు.. ఒకే రోజులో 108 ఇ-విటారా కార్ల డెలివరీ

    • Stock Market : మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలా? మీ పోర్ట్‌ఫోలియోలో ‘బంగారం’ ఎందుకు ఉండాలో తెలుసుకోండి!

    • Vaibhav Suryavanshi : జాతీయ జట్టులోకి వైభవ్ ఖరారు !!

    Trending News

      • ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ జీతం ఎంతంటే?

      • ముంబై ఇండియ‌న్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శ‌ర్మ‌!

      • మీ వివాహ బంధం నిలబడుతుందా లేదా? ఈ 5 విషయాలే దానికి నిదర్శనం!

      • వైభ‌వ్ సూర్య‌వంశీకి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ!

      • రేపే శాంతి చ‌ర్చ‌లు.. టెన్ష‌న్ పెంచుతున్న పరిస్థితులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd