Andhra Pradesh
-
YV Subbareddy: విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!
విశాఖలో పర్యటించారు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Date : 24-07-2022 - 5:30 IST -
AP: కార్మికులకు ఏపీ సర్కార్ తీపికబురు…భారీగా వేతనాల పెంపు..!
వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో అభివ్రుద్ధి పథకాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన పథకాల ద్వారా చాలామంది లబ్దిపొందారు.
Date : 23-07-2022 - 7:46 IST -
Srinivasa Sethu : `తిరుమల` దూరం తగ్గించే `శ్రీనివాస సేతు`
తిరుమలకు వెళ్లే యాత్రికులు త్వరలో కపిల తీర్థం నుంచి తిరుచానూరు సర్కిల్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించనున్నారు.
Date : 23-07-2022 - 5:00 IST -
Nara Lokesh : లోకేష్ రూటే సపరేటు!
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇటీవల స్లో అయ్యారు? చంద్రబాబు స్పీడ్ గా కనిపిస్తున్నారు? ఈ పరిణామం వ్యూహాత్మకమా?
Date : 23-07-2022 - 1:09 IST -
Srisailam Dam Opened: శ్రీశైలం గేట్స్ ఓపెన్.. కృష్ణమ్మ పరవళ్లు!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి.
Date : 23-07-2022 - 1:07 IST -
AP Credit : 2024 నాటి 10 లక్షల కోట్ల అప్పుతో ఏపీ?
ఏపీ అప్పులను బూచిగా చూపిస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఉందా? నిజంగా శ్రీలంక మాదిరిగా కేవలం ఏపీ మాత్రమే అవుతుందా? దేశంలోని ఇతర రాష్ట్రాలకు శ్రీలంక తరహా సంక్షోభం రాకుండా ఏపీని మాత్రమే తాకుతుందా
Date : 23-07-2022 - 12:26 IST -
Konaseema : కోనసీమ ప్రమాదం కుట్రా? స్టంటా?
కోనసీమ వద్ద చంద్రబాబుకు జరిగిన ప్రమాదాన్ని వైసీపీ చులకనగా చూస్తోంది. అదో స్టంట్ గా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడంతో టీడీపీ సీరియస్ గా తీసుకుంది. అలపిరి సంఘటన తరువాత చంద్రబాబు జరిగిన రెండో ప్రమాదంగా ఆ పార్టీ చెబుతోంది.
Date : 23-07-2022 - 9:00 IST -
AP CM JAGAN : విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయండి..!!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రతి క్లాసులోనూ డిజిటల్ బోధనకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.
Date : 22-07-2022 - 6:48 IST -
Omicron : ఏపీలో కోవిడ్ `కొత్త వైరస్` అలెర్ట్
ఆంధ్రప్రదేశ్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష తాజా రౌండ్లో ఓమిక్రాన్ సబ్-వేరియంట్లు BA.4 మరియు BA.5 లు బయటపడ్డాయి.
Date : 22-07-2022 - 3:30 IST -
YS Jagan : జగన్ ప్రయత్నం పాక్షిక ఫలప్రదం
ఏపీ సీఎం జగన్ అవినీతి రహిత పాలన దిశగా కొన్ని సంస్కరణలు చేశారు. వాటిలో భాగంగా రెండేళ్ల క్రితం అవినీతిపై ఫిర్యాదు చేయడానికి 14400 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించారు.
Date : 22-07-2022 - 2:40 IST -
Trans woman Gang Raped: హిజ్రాపై గ్యాంగ్ రేప్!
ఓ హిజ్రాపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Date : 22-07-2022 - 2:34 IST -
AP Politics : జగన్ కు చెలగాటం,బాబు ప్రాణసంకటం!
`కుక్క పిల్ల, సబ్బు బిళ్ల..రాజకీయాలకు ఏదీ అనర్హం కాదు..` అంటూ ఒక తెలుగు సినిమాలోని పాపులర్ డైలాగు.
Date : 22-07-2022 - 2:30 IST -
AP Boat Accident: చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం.. నెట్టింట్లో వీడియో వైరల్?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని అపశృతి ఒకటి చోటు చేసుకుంది.
Date : 22-07-2022 - 10:08 IST -
AP Debts: ఏపీ అప్పులు దాదాపు రూ.7,88,836 కోట్లా? జగన్ సర్కారు లెక్కల్లో మతలబేంటి?
ఆంధ్రప్రదేశ్ కు అప్పులు గుదిబండగా మారిపోయాయి. ఒక్క అడుగును కూడా ముందుకు పడనీయడం లేదు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు నిజమే అని లెక్కలు చూస్తే అర్థమవుతుంది.
Date : 21-07-2022 - 6:10 IST -
Tirumala : తిరుమల శ్రీవారి చెంత హత్య
తిరుమల శ్రీవారి చెంత హత్య జరగడం వైపరీత్యం. బహుశా తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన జరిగి ఉండదు.
Date : 21-07-2022 - 5:05 IST -
Niti Aayog innovation index: `ఇన్నోవేషన్`లో నెం2 తెలంగాణ, అడ్రస్ లేని ఏపీ
నీతి ఆయోగ్ మూడో ఏడాది విడుదల చేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్ -2021 వేదికలో మొదటి స్థానంలో కర్ణాటక నిలవగా రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది.
Date : 21-07-2022 - 3:13 IST -
AP Ek Nath Shinde: ఏపీ `ఏక్ నాథ్ షిండే` ఢిల్లీ ఆపరేషన్!
చింతగుంట మునుస్వామి రమేష్ అలియాస్ సీఎం రమేష్. వృత్తి పరంగా కాంట్రాక్టర్. రుత్విక్ ప్రాజెక్టు లిమిటెడ్ కంపెనీ ఫౌండర్. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటీషియన్ గా ఎదిగారు.
Date : 21-07-2022 - 2:55 IST -
Andhra Pradesh: `జనవాణి`కి వైరల్ ఫీవర్ ఎఫెక్ట్
వైరల్ ఫీవర్ అటాక్ కావడంతో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్థారిస్తోంది. ఆ కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనవాణి జనసేన భరోసా కార్యక్రమం వారం రోజుల పాటు వాయిదా పడింది.
Date : 21-07-2022 - 11:44 IST -
Konaseema Flood : చీకట్లో కోనసీమ
కోనసీమ జిల్లాలోని చింతూరు ఏజెన్సీ ప్రాంతం, లంక గ్రామాల ప్రజలు గత 10 రోజులుగా విద్యుత్తు పునరుద్ధరణకు లేకపోవడంతో అంధకారంలో గడుపుతున్నారు
Date : 20-07-2022 - 8:30 IST -
Ramayapatnam : `రామాయపట్నం`కు మళ్లీ శంకుస్ధాపన
రామాయపట్నం ఓడరేవు నిర్మాణకు శంకుస్థాపన చేసిన రెండో సీఎంగా జగన్మోహన్ రెడ్డి నిలిచారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జనవరి 9, 2019న పోర్టుకు శంకుస్థాపన చేశారు.
Date : 20-07-2022 - 8:00 IST