Andhra Pradesh
-
CM Jagan : ఆత్మకూరు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్… ప్రభుత్వం చేసిన మంచి పనులే ..!
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ ఘనవిజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు, గౌతంరెడ్డికి నివాళులు అర్పిస్తూ ప్రజలు 83 వేల ఓట్ల మెజారిటీనిచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్రెడ్డికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్.. ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మకూరు
Date : 26-06-2022 - 3:46 IST -
YCP Wins Atmakur : ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం.. 82 వేల ఓట్ల మెజార్టీ
ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్రెడ్డి 82 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 20 రౌండ్లలో ఆయనకు 1,02,074 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ 19300 ఓట్లకు పైగా సాధించారు. విక్రమ్రెడ్డి తొలి రౌండ్ నుంచి ఇరవై రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించాడు. మరణించిన శాసనసభ్యుని కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఆ సంప్రదాయాన్న
Date : 26-06-2022 - 2:48 IST -
Bypoll Counting : నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు.. భారీ బందోబస్తు ఏర్పాటు
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓట్లు లెక్కింపు ప్రక్రియ కు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టడం జరిగిందన్నారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా నిర్వహించేలా తగి
Date : 26-06-2022 - 7:31 IST -
Nara Lokesh: లోకేష్ `షాడో టీమ్స్` పక్కా స్కెచ్!
`రోడ్ మీకు వస్తా, ఎవర్నీ వదలను..` అంటూ లోకేష్ చేసిన హెచ్చరిక టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తోంది. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లు, ప్రసంగం నూతనోత్సాహాన్ని నింపుతోంది. ఆయన మీద జగన్ సర్కార్ ఎక్కువగా ఫోకస్ చేయడంతో అమాంతం లోకేష్ క్రేజ్ పెరుగుతోంది.
Date : 26-06-2022 - 7:30 IST -
Vizag : విశాఖలో ఆ రెండు ఆస్పత్రులు డేంజర్
ఒకప్పుడు విశాఖపట్నం కింగ్ జార్జి, విక్టోరియా జనరల్ ఆస్పత్రులు ప్రసవాలకు సురక్షితం. రోగులకు స్వర్గధామంగా ఉండేవి.
Date : 25-06-2022 - 6:00 IST -
Modi Effect On YSRCP : మోడీ అలా చేస్తే వైసీపీకి ఎఫెక్టే!
ప్రాంతీయ పార్టీల హవా జాతీయ స్థాయిలో క్రమంగా తగ్గిపోతోంది. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్ దెబ్బకు జాతీయ పార్టీ హోదాను కమ్యూనిస్ట్ పార్టీలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
Date : 25-06-2022 - 4:00 IST -
TDP Vs YSRCP : చంద్రబాబు ఇలాఖాలో పెద్దిరెడ్డి అలజడి
చిత్తూరులోని ఓబనపల్లి కేంద్రంగా పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య పొలిటికల్ థ్రిల్లర్ కథ నడుస్తోంది.
Date : 25-06-2022 - 12:36 IST -
Jagan Govt: ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోలేదు.. తాము చేసిన అప్పులు తక్కువే అన్న జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది అన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఏపీ సర్కార్ నానా తిప్పలూ పడుతోంది.
Date : 25-06-2022 - 10:22 IST -
AP Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరును ‘అంబేద్కర్ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీఓలో చేసిన మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మ ఒడి పథకానికి నిధులు విడుదల చేయడంతోపాట
Date : 24-06-2022 - 6:02 IST -
Konaseema Renamed: కోనసీమపై ‘జగన్’ గెలుపు!
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది.
Date : 24-06-2022 - 3:57 IST -
AP 10th Students : టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు జగన్ బంపర్ ఆఫర్
టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు మునుపెన్నడూ లేని విధంగా ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విపక్షాల విమర్శలకు చెక్ పెడుతూ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కల్పించింది.
Date : 24-06-2022 - 2:00 IST -
AP Investments : ఏపీలో పెట్టుబడుల సందడి
పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించడానికి ఏపీ సర్కార్ సిద్ధం అయింది.
Date : 24-06-2022 - 12:57 IST -
AP Politics : ఏపీ రాజకీయాన్ని మలుపుతిప్పే ఎన్నికపై బాబు చాణక్యం
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇప్పటి వరకు పైచేయిగా వైసీపీ ఉంది.
Date : 24-06-2022 - 12:17 IST -
AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ… పలు కీలక ఆంశాలపై చర్చ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత మంత్రివర్గం రెండోసారి సమావేశం కానుంది. రాష్ట్రపతి నామినేషన్ సందర్భంగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవగా.. చివరి నిమిషంలో జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని.. కేబినెట్ సమావేశం యధా
Date : 24-06-2022 - 10:19 IST -
YSRCP : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికే వైసీపీ మద్దతు
అమరావతి: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మద్దతును తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగానే ఇది వస్తుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. గత మూడు సంవత్సరాల్లో సీఎం జగన్ ఈ వర్గాల అభ్యున్నతికి చాలా ప్రాముఖ్యతనిచ్చా
Date : 24-06-2022 - 8:36 IST -
APSRTC : జూలై 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ పే స్కేల్
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు జూలై 1 నుంచి ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం జీతాలు అందుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు క్యాడర్ నిర్ధారణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పూర్తిచేసింది.
Date : 24-06-2022 - 8:30 IST -
Chandrababu : అత్తారింటికి చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అత్తారింటికి వెళ్లబోతున్నారు. ఈనెల 29వ తేదీన అక్కడే బస చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Date : 24-06-2022 - 7:00 IST -
Dulhan Scheme : దుల్హన్ పథకంపై చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం?
ఏపీ ప్రభుత్వం తాజాగా ముస్లింలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
Date : 23-06-2022 - 6:45 IST -
Adani Group : ఏపీలో `అదానీ గ్రూప్` హవా
ఏపీలో అదానీ గ్రూప్ హవా కొనసాగుతోంది. మరో కీలక ప్రాజెక్టును చేపడుతోంది. “అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నాలుగు దశల్లో అభివృద్ధి చేయనుంది.
Date : 23-06-2022 - 6:00 IST -
Bypoll : ఆత్మకూరులో కొనసాగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 1గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదు
ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం బాగా నమోదవ్వడంతో వైసీపికీ అనుకూలంగా ఉందనే సంకేతాలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఉదయం 11 గంటల వరకు 24.92, ఉదయం 9 గంటల వరకు 11.56 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జనరల్ అబ్జర్
Date : 23-06-2022 - 2:53 IST