HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Express Shock Over 10th Class Student Carrying Exam Paper Boxes On Head

Nara Lokesh: బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత పాలకులకు ఉందా?-లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు.

  • Author : Hashtag U Date : 30-04-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP students
AP students

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పదవ తరగతి పరీక్ష పత్రాల బాక్సులను మోస్తున్న చిన్నారుల చూస్తే ప్రభుత్వం ఇంకా మారదా అనిపించిందంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఈ పాలకులకు ఉందా అని ప్రశ్నించారు.

పోలీసులకు, అధికారులకు బాలల హక్కుల గురించి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు ప్రశ్నా పత్రాల బాక్సులను మోస్తున్న ఫోటోలను నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని సూచించారు.

దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లో పదవ తరగతి పరీక్ష పత్రాల బాక్సులను మోస్తున్న చిన్నారులను చూస్తే ఈ ప్రభుత్వం ఇంక మారదా అనిపించింది. బాలల భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత ఈ పాలకులకు ఉందా అసలు? పోలీసులకు, అధికారులకు  బాలల హక్కుల గురించి అవగాహన లేకపోవడం బాధాకరం. pic.twitter.com/gF4wEgNPV8

— Lokesh Nara (@naralokesh) April 29, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • exam papers box
  • nara lokesh

Related News

Nara Lokesh

AP ECET 2026 results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల : నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఈ ఫలితాలను ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం 91.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 32,434 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 29,7

  • Andhra Pradesh Dwcra Womens

    AP DWCRA Women: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..

  • Ap Home Minister Vangalapud

    Vangalapudi Anita: రాజకీయ నేతలకు రెట్టింపు ఫైన్.. ట్రాఫిక్ చలానాలపై ఏపీ హోంమంత్రి అనిత

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd