HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kutami Governments One Year Rule Session Postponed

Ahmedabad Plane Crash : కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభ వాయిదా

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయోత్సవ సభను వాయిదా వేసింది

  • Author : Sudheer Date : 12-06-2025 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood problems to come to a head.. Cine elders meet with CM Chandrababu
Tollywood problems to come to a head.. Cine elders meet with CM Chandrababu

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయోత్సవ సభను వాయిదా వేసింది. కూటమి ప్రభుత్వం (Kutami Govt) ఏడాది పాలనను పురస్కరించుకొని శుక్రవారం జరపాల్సిన ఈ కార్యక్రమాన్ని అహ్మదాబాద్ ఘటన దృష్ట్యా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణనష్టం నేపథ్యంలో ఉత్సవాలకు తావు లేదని ప్రభుత్వం భావించింది.

242 People Died: తీవ్ర విషాదం.. విమాన ప్ర‌మాదంలో 242 మంది మృతి

విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 242 మంది మృత్యువాతపడినట్లు తెలిసిన వెంటనే ఆయన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు పోయిన సమయంలో ఎలాంటి వేడుకలు నిర్వహించడం తగదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Former Gujarat CM Vijay Rupani: కుప్ప‌కూలిన విమానం.. గుజ‌రాత్ మాజీ సీఎం ప‌రిస్థితి ఎలా ఉంది?

లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ మేఘానీనగర్ ప్రాంతంలో కూలిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విమానంలో ఉన్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం. ఆయన కుమార్తెను కలవడానికి లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదంపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ahmedabad Plane Crash
  • chandrababu
  • Victory ceremony postponed

Related News

    Latest News

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd